Mahaa Daily Exclusive

అప్పుల ఊబిలో తమిళనాడు…

అప్పుల ఊబిలో తమిళనాడు. * గట్టెక్కేందుకు నిపుణుల కమిటీ వేయాలి! * శ్వేతపత్రాన్ని సాకుగా చూపొద్దు. * దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. * సీఎం విజయ్ ప్రభుత్వానికి ‘వుయ్ ది లీడర్’ వ్యవస్థాపకుడు అన్నామలై

మెగా వారసురాలి మోము.. మురిసిపోతున్న లోకము!

మెగా వారసురాలి మోము.. మురిసిపోతున్న లోకము! * మూడో పుట్టినరోజు వేళ క్లీంకార ఫొటోను పంచుకున్న ఉపాసన. * తొలిసారి గారాల పట్టి ముఖాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రామ్ చరణ్ దంపతులు. హైదరాబాద్,

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం…

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం. * ఎఫ్‌ఏటీఎఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఐఏఎస్‌ అధికారి వివేక్‌ అగర్వాల్‌. * ఈ స్థాయి పదవి దక్కించుకున్న తొలి భారతీయ అధికారిగా రికార్డు. ఢిల్లీ, మహా.

పాక్‌లో నెత్తురోడిన రహదారి….

పాక్‌లో నెత్తురోడిన రహదారి. * ఉగ్ర ఘాతుకానికి ఏడుగురు బలి. * ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో వరుస పేలుళ్లు. * ప్రయాణికులు, సహాయకులే లక్ష్యంగా దారుణం. ఢిల్లీ, మహా. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో

‘వీబీజీ రామ్‌జీ’ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలి…

‘వీబీజీ రామ్‌జీ’ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలి. • ఉపాధి హామీని యథాతథంగా కొనసాగించాలి. • కేంద్రానికి మూడు నిరసన లేఖలు రాసిన రాష్ట్ర మంత్రి సీతక్క. హైదరాబాద్, మహా. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన

రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ నిధులు…

రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ నిధులు. * 23వ విడత కింద రూ. 18,880 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ. * పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ వేదికగా బటన్ నొక్కిన ప్రధానమంత్రి. ఢిల్లీ,

హైడ్రాపై కావాలనే దుష్ప్రచారం….

హైడ్రాపై కావాలనే దుష్ప్రచారం.. * చట్టం అందరికీ ఒకటే! * ఆస్తుల పరిరక్షణే మా ధ్యేయం. * ఎవరిపట్లా పక్షపాతం లేదు. * లక్షా పది వేల కోట్ల ఆస్తులు కాపాడాం. * హైడ్రా

అసలైన శివసేన షిండేదే.. ఇక గ్రూపుల్లేవు!

అసలైన శివసేన షిండేదే.. ఇక గ్రూపుల్లేవు! * కొల్హాపూర్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ. * ఉద్ధవ్ శిబిరంలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం. * ఆరుగురు ఎంపీలకు షోకాజ్ నోటీసులు. ముంబై,

‘హైదరాబాద్ ప్లస్‌’గా అమరావతి నిర్మాణం…

‘హైదరాబాద్ ప్లస్‌’గా అమరావతి నిర్మాణం. *’ఇంటింటికీ యోగాను తీసుకెళ్తాం. *’జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు. * నాలెడ్జ్ హబ్‌గా, అధునాతన రాజధానిగా నవ్యాంధ్ర ముఖచిత్రం. విశాఖపట్నం, మహా. ఏపీ రాజధాని అమరావతిని హైదరాబాద్ ప్లస్’గా,

జూన్ 25 నుంచి ఓటర్ల జాబితా ప్రక్షాళన…

జూన్ 25 నుంచి ఓటర్ల జాబితా ప్రక్షాళన. • అక్టోబర్ 1న తుది జాబితా వెల్లడి. • పారదర్శకంగా ఇంటింటి సర్వే. • అపోహలకు తావులేదు. • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌