Mahaa Daily Exclusive

డ్రగ్స్ రహిత రాష్ట్రం తెలంగాణ లక్ష్యం..! ఇండియన్ సదస్సులో ఈగల్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి..

విద్యార్థులు, యువతతోనే అదిసాధ్యం ఇండియన్ సదస్సులో ఈగల్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి   హైదరాబాద్, మహా : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, యువతను చైతన్యవంతుల్ని చేస్తూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే

ఆదివాసీల గొంతుకకు అంతర్జాతీయ గౌరవం.. మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్యకు గౌరవ డాక్టరేట్..!

హైదరాబాద్, మహా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ల గ్రామానికి చెందిన ప్రముఖ గిరిజన నాయకుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్యకు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత

ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్..! ప్రభుత్వ అనుమతులే లేవా..? హాల్‌టికెట్లు ఎలా వచ్చాయి..?

 ప్రభుత్వ అనుమతులే లేవా?.. హాల్‌టికెట్లు ఎలా వచ్చాయి? వారం రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్, మహా. హైదరాబాద్‌లోని ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ వ్యవహారం తెలంగాణ హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. సల్కం

కశ్మీర్ లోయలో మువ్వన్నెల రెపరెపలు..! 250 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణ..!

 250 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణ!  దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలకు అరుదైన నివాళి. శ్రీనగర్,మహా. పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు కీలక ప్రవేశ మార్గమైన జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా చందన్‌వాడిలో

ప్రపంచ చిప్ శక్తిగా భారత్..! గుజరాత్‌లో సీజీ సెమీ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..

ఢిల్లీ మహా. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్‌కు సరికొత్త గుర్తింపును తీసుకువచ్చే మరో కీలక ఘట్టానికి గుజరాత్ వేదికైంది. దేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గుజరాత్‌లోని సనంద్‌లో ఏర్పాటు చేసిన

అగ్రరాజ్యం అమెరికాకు ప్రధాని మోదీ ఘన అభినందనలు..!

250వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు. ఢిల్లీ, మహా. అగ్రరాజ్యం అమెరికా తమ స్వాతంత్ర్య చరిత్రలో అత్యంత అరుదైన మరియు చారిత్రాత్మకమైన మైలురాయిని చేరుకుంది. అమెరికాకు స్వాతంత్ర్యం సిద్ధించి సరిగ్గా

23 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులపై కేంద్రం ఉక్కుపాదం..!

జైష్-ఎ-మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థల కీలక నేతలపై కేంద్ర హోం శాఖ వేటు.   ఢిల్లీ, మహా. భారతదేశ సార్వభౌమత్వానికి, భద్రతకు భంగం కలిగిస్తున్న శక్తులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది.

పైరసీ కంటెంట్‌పై టెలిగ్రామ్‌కు కేంద్ర సమాచార శాఖ తీవ్ర హెచ్చరిక..!

 15 రోజుల్లోగా చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం.   ఢిల్లీ, మహా. డిజిటల్ వేదికలపై యథేచ్ఛగా సాగుతున్న పైరసీ కంటెంట్ వ్యవహారంలో ప్రముఖ అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర

ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు..? కూటమి ప్రభుత్వంపై నటుడు ప్రకాశ్ రాజ్ ఫైర్..!

అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ (బచ్చలకూరి జోసెఫ్) వ్యవహారంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర స్థాయిలో

బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడు.. బండి భగీరథ్ కేసులో హైకోర్టుకు పోలీసులు..

హైదరాబాద్, మహా. పోక్సో కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బండి సాయి భగీరథ్‌కు ఎలాంటి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ పోలీసులు రాష్ట్ర హైకోర్టును గట్టిగా కోరారు. మైనర్