Mahaa Daily Exclusive

ప్రజల మధ్య నుంచి ఎదిగిన నేత.. రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రజానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి..-: మంత్రి సీతక్క..

ప్రజల మధ్య నుంచి ఎదిగిన నేత రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రజానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క అలాంటి నాయ‌కుడిపై విప‌క్షాలు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకోవాలి   నిజామాబాద్, మహా :

21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని జయించాం..! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..

ప్రజలపై భారం పడకుండా చమురు సంస్థలు రూ. 75,000 కోట్ల నష్టాలు భరించాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీ, మహా. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్

ఉల్లి రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. కనీస మద్దతు ధర 13 శాతం పెంపు..!

ఢిల్లీ, మహా. దేశంలోని ఉల్లి సాగు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉల్లిపాయల కనీస మద్దతు ధరను ఏకంగా 13 శాతం మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదం ఉంది.. కేంద్ర మంత్రి బండి సంజయ్..

హైదరాబాద్, మహా. రాష్ట్రంలో హిందువుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని వాటిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు భారీ కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో

పశుపతిలా కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో బంధించాం..! ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మిడ్జిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం…

 మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.  ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మిడ్జిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. నాగర్‌కర్నూల్, మహా. తెలంగాణను దశాబ్ద కాలం పాటు ఏలిన దొరలకు సామాన్యుల

ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందే కలకలం. .

స్టేడియం రూఫ్‌టాప్ మూసేయాలంటూ ఫేస్‌బుక్‌లో నిందితుడి పోస్ట్.. ఐపీ అడ్రస్ గుర్తింపు. ఢిల్లీ, మహా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేగింది. ఆయన

ప్రపంచ సౌందర్య పటంలో యాభై దేశాల వెలుగు..

 భారతీయ నారీమణుల సహజ సౌందర్యానికి ప్రపంచం మరోసారి జేజేలు. హైదరాబాద్, మహా.   “పువ్వు పరిమళాన్ని కొలిచే తూకం లేదు… చంద్రబింబాన్ని బంధించే అద్దం లేదు… అలాగే సౌందర్యానికీ ఒకే నిర్వచనం లేదు.” కాలం

బుల్లెట్ రైలు విప్లవం..! ప్రపంచ అనుభవంతో భారత్ కొత్త చరిత్రకు సిద్ధం..

హైదరాబాద్, మహా. ప్రపంచంలో అభివృద్ధికి నేడు కొత్త కొలమానం రహదారులు కాదు.. విమానాశ్రయాలు మాత్రమే కాదు.. అత్యాధునిక బుల్లెట్ రైలు వ్యవస్థ కూడా. గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ రైళ్లు

దక్షిణ భారతదేశ ఇంధన భద్రతలో సింగరేణి కీలక పాత్ర పోషించాలి.. గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి..

సంస్థ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం భవిష్యత్ సవాళ్లు, సంస్కరణల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణిపై ప్రత్యేక సమీక్షలో కేంద్ర బొగ్గు, హైదరాబాద్, మహా :

అగ్రరాజ్యాల సరసన నూతన భారత్: ప్రపంచ శక్తిగా కదం తొక్కుతున్న దేశం..!

హైదరాబాద్, మహా: ప్రపంచ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ఒకప్పుడు అమెరికా, రష్యా, ఐరోపా దేశాల చుట్టూ తిరిగిన అంతర్జాతీయ సమీకరణాలు ఇప్పుడు ఆసియా వైపు మళ్లుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థకు