Mahaa Daily Exclusive

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం..! పెట్రోల్ బాంబు దాడులకు ఐఎస్ఐ కుట్ర..!

న్యూఢిల్లీ, మహా : దిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్ ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టీ పర్యవేక్షణలో దిల్లీపై పెట్రోల్ బాంబు దాడులకు కుట్ర పన్నినట్లు వారు గుర్తించారు. బుధవారం దిల్లీ,

ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ భారీగా సోదాలు..

ఐసీస్, ఏక్యూఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాల ప్రచారంపై సోదాలు హైదరాబాద్, మహా : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ అధికారులు బుధవారం భారీగా సోదాలు చేపట్టారు. ఐసీస్, ఏక్యూఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాల ప్రచారంపై

నాకు మంత్రి పదవి ఇవ్వండి నీళ్లు ఎలా రావో చూస్తా..! రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు సవాల్..

రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు సవాల్ గురుదక్షిణ చెల్లించేందుకే సీఎం నీళ్లను వదులుతున్నారని ఆరోపణ తుమ్మిడిహట్టిలో ప్రభుత్వం తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని ప్రశ్న తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ హైదరాబాద్,

ఇరాన్‌తో ఒప్పందం ముగిసినట్టేనన్న ట్రంప్‌..

చర్చలు కొనసాగించడం సమయం వృథా అని వ్యాఖ్య ఇరాన్‌పై అమెరికా భారీ ప్రతీకార దాడులు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం మహా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే అమర్ నాథ్ గుహలో మంచు శివలింగం అంతర్ధానం.!..

యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే అమర్ నాథ్ గుహలో మంచు శివలింగం అంతర్ధానం ఆందోళన చెందుతున్న భక్తులు ఇంటర్నెట్ డెస్క్, మహా : వార్షిక అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే పవిత్ర గుహలోని

భద్రతా బలగాల చేతిలో లష్కరే టాప్ కమాండర్ జాకీర్ హతం..

మరో ఉగ్రవాది కసం గాలింపు ముమ్మరం కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌ జమ్మూ, మహా : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ భారత భద్రతా దళాలు మరో అదిరిపోయే

ప్రజా సమస్యలపై సమరం… ప్రజల పక్షాన నిరంతర పోరాటం..!

ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీ డివిజన్ గురు బ్రహ్మ నగర్లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్

ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ భూకబ్జాల‌పై చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకోండి.. క‌లెక్ట‌ర్ , ఎస్పీల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి ఫిర్యాదు..

 క‌లెక్ట‌ర్ , ఎస్పీల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి ఫిర్యాదు అసైండ్ స్థ‌లంలో 5 కోట్ల విలువైన 11 ప్లాట్ల‌ను భార్య పేరు పై అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ కంది శ్రీ‌నివాస రెడ్డి లేఖ‌తో పాటు ఆధారాల‌ను

దేశమంతా తెలంగాణ రోడ్లవైపు చూసేలా అభివృద్ధి..! పాల్గొన్న ఎంపీలు , ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు..!

దేశమంతా తెలంగాణ రోడ్లవైపు చూసేలా అభివృద్ధి … ఇబ్రహీంపట్నం ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం… ఆ అనుబంధంతోనే రూ.338కోట్లతో రహదారుల నిర్మాణం… మరోసారి అవకాశం కల్పిస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి…. రోడ్లు, భవనాల శాఖ మంత్రి