Mahaa Daily Exclusive

ముఖ్యమంత్రి పర్యటనకు ఖమ్మం పోలీసుల భారీ భద్రత..! 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు..

ఖమ్మం, జూలై 9: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభకు హాజరుకానున్న నేపథ్యంలో ఖమ్మం పోలీసు కమిషనరేట్ విస్తృత భద్రతా ఏర్పాట్లు

తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన.. భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష..

హైదరాబాద్‌, మహా : భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి,

ఆగస్టు 15వ తేదీలోగా ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తాం..!

ఆగస్టు 15వ తేదీలోగా ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తాం హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, ప్రైవేట్ కళాశాలలకు కొంత ఊరట హైదరాబాద్, మహా : ఈ ఏడాదికి సంబంధించిన సంబంధించి ఫీజు

చింతకానిలో నేడు భారీ రైతు ఆశీర్వాద సభ..! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

3 లక్షల మంది రైతులు హాజరవుతారని అంచనా.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, మహా.   ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురం గ్రామం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద జూలై 10న

రూ.2,000 నోట్లలో 98.47 శాతం మే బ్యాంకులకు వచ్చింది..! తాజా వివరాలు వెల్లడించిన ఆర్బీఐ..!

ముంబై, జూలై 9: దేశంలో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో దాదాపు 98.47 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించింది. 2023లో ఈ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు

బీబీనగర్ ఎయిమ్స్ వైద్య రంగంలో అగ్రగామిగా అవతరిస్తుంది.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా..

యాదాద్రి భువనగిరి, మహా. దేశంలో ఆరోగ్య రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు.

బీఆర్ఎస్ ఖాతాలో సొమ్మంతా అవినీతిదే..! సింగరేణి బాయిబాట కార్యక్రమం సందర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ ఖాతాలో సొమ్మంతా అవినీతిదే ఖాతాలోని రూ. 1400 కోట్లు అమర వీరుల కుటుంబాలకు పంచాలి ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీలో చేరను కాళేశ్వరం అనకొండ హరీష్ రావు అధికారంలోకి రాగానే ఫినిక్స్

మరోసారి చేతిలో డైరీతో సీఎం విజయ్..! ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ..!

చెన్నై, మహా. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి చేతిలో డైరీతో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో డైరీలో నోట్స్ రాసుకుంటూ వార్తల్లో నిలిచిన ఆయన, ఈసారి చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ

గోడెక్కిన ప్రేమ క‌థ..! గ్రామంలో కలకలం రేకెత్తించిన వాల్ పోస్టర్లు..

గోడెక్కిన ప్రేమ క‌థ ప్రేమ విషయం తెలిసినా 16 తులాల బంగారం కోసం తన ప్రేయసిని పెళ్ళాతున్నాడని ఆరోపణ గ్రామంలో కలకలం రేకెత్తించిన వాల్ పోస్టర్లు   సిరిసిల్ల, మహా : ప్రేమ కోసం

కవిత చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి..! సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..

సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అర్వింద్ ధర్మపురి అప్పటికే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తున్నారన్న ఎంపీ నిజా నిజాలపై నిగ్గు తేల్చాలని డిమాండ్   నిజామాబాద్, మహా : కేసీఆర్ కుటుంబ