ఎల్నినో ప్రభావంపై ప్రభుత్వం అప్రమత్తం..! రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్ కుమార్ రెడ్డి..

హైదరాబాద్, మహా. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మెల్బోర్న్లో మోదీకి ఘన స్వాగతం..! 30 వేల మంది ప్రవాస భారతీయులతో కిక్కిరిసిన మార్వెల్ స్టేడియం..

30 వేల మంది ప్రవాస భారతీయులతో కిక్కిరిసిన మార్వెల్ స్టేడియం. మెల్బోర్న్, మహా. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. ‘మెల్బోర్న్
కేసీఆర్కే నమ్మకం లేక మంత్రి పదవి నుంచి తొలగించారు..! హరీశ్రావుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు…

హైదరాబాద్, మహా. మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. హరీశ్రావు నిజంగా నీటిపారుదల రంగంలో అంత నిష్ణాతుడైతే, ఆయన సొంత
పోక్సో కేసులో బండి భగీరథ్కు హైకోర్టు బెయిల్..

హైదరాబాద్, మహా. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రూ. లక్ష పూచీకత్తుతో పాటు న్యాయస్థానం
కడియం జోక్యంపై మంత్రి కొండా సురేఖ అసంతృప్తి.. జూలై 14న మీనాక్షి నటరాజన్ను కలుస్తా..!

హైదరాబాద్, మహా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదురుతున్నాయి. దేవాదాయ శాఖ వ్యవహారాలతో పాటు జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యే
మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్..! తొలి దశకు రూ.7,345 కోట్ల అనుమతి..!

హైదరాబాద్, మహా. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు అమలులో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రతిష్ఠాత్మక మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు తొలి దశ పనులకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు
అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు సీరియస్..! అధికారులకు కీలక ఆదేశాలు..

ఢిల్లీ, మహా. దేశవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు, సురక్షిత ప్రమాణాలు పాటించని భవనాల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ప్రమాదకర భవనాలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి
వాట్సాప్ ‘యూజర్నేమ్’ ఫీచర్కు కేంద్రం బ్రేక్..! గడువు ముగిసినా అనుమతి లేదు…!

ఢిల్లీ, మహా. భారత్లో వాట్సాప్ ప్రవేశపెట్టాలని భావిస్తున్న ‘యూజర్నేమ్’ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం తన కఠిన వైఖరిని కొనసాగించింది. ఈ ఫీచర్కు సంబంధించి కేంద్ర సమాచార సాంకేతిక శాఖ జారీ చేసిన నోటీసులకు సమాధానం
స్టాక్ మార్కెట్లలో జోష్..! లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ముంబై, మహా. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల బాటలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, విదేశీ మరియు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు, ఎంపిక చేసిన రంగాల
ఎమ్మెల్యే కడియంది కపట బుద్ధి..! పీసీసీ చీఫ్కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు..

ఎమ్మెల్యే కడియంది కపట బుద్ధి నా శాఖను హైజాక్ చేశారు పీసీసీ చీఫ్కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు తనకు తెలియకుండా తన దేవాదాయ శాఖలో సమీక్ష నిర్వహించారని ఫిర్యాదు హైదరాబాద్, మహా
