డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా ముందుండాలి.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా..

హనుమకొండ, మహా: డ్రగ్స్ నిర్మూలనను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో,
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉద్రిక్తతలు.. ఇస్లామాబాద్కు 48 గంటల అల్టిమేటమ్..!

ముజఫరాబాద్,మహా. పాక్ ఆక్రమిత కశ్మీర్లో రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. పాక్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఆందోళనలను ఉధృతం చేస్తున్నాయి. తమ డిమాండ్లను 48 గంటల్లోగా ఆమోదించకపోతే తీవ్ర పరిణామాలు
బెంగాల్లో టీఎంసీకి మరో షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు కీలక నేతలు..!

కొల్కతా,మహా. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఎంసీని వీడిన కేంద్ర మాజీ మంత్రి సుష్మితా దేవ్తో పాటు పార్టీ సీనియర్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో సోమాజిగూడ డివిజన్ HP గ్యాస్ లైన్ జాఫర్ అలీ బాగ్ “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రోహిత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు…

ఖైరతాబాద్ నియోజకవర్గంలో సోమాజిగూడ డివిజన్ HP గ్యాస్ లైన్ జాఫర్ అలీ బాగ్ “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రోహిత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ
