వృద్ధ ఖైదీల విడుదలపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు…

వృద్ధ ఖైదీల విడుదలపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు. • మూడు నెలల్లో ఏకరీతి విధానం రూపొందించాలని రాష్ట్రాలకు ఆదేశాలు. ఢిల్లీ, మహా. దేశంలోని జైళ్లలో వృద్ధాప్యంతో బాధపడుతున్న, ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న ఖైదీల పట్ల
కారేపల్లిలో పోలీసుల తనిఖీలు..

కారేపల్లిలో పోలీసుల తనిఖీలు మాదకదవ్యాలు విక్రయిస్తే జైలుకే – ఎస్సై గోపి కారేపల్లి, మహా:గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు నేపధ్యంలో కారేపల్లిలో ఎస్సై బైరు గోపి ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు, పాన్
రైల్వే డబ్లింగ్ భూ సమస్యపై సంయుక్త పరిశీలన…

రైల్వే డబ్లింగ్ భూ సమస్యపై సంయుక్త పరిశీలన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు- స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కారేపల్లి, మహా:డోర్నకల్–భద్రాచలం రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టు కు సేకరిస్తున్న భూములపై నెలకొన్న వివాదమై స్పెషల్ డిప్యూటీ
సీతారామ ప్రాజెక్టు పూర్తే లక్ష్యం….

సీతారామ ప్రాజెక్టు పూర్తే లక్ష్యం. * రైతుల పొలాలకు త్వరలో సాగునీరు. * రీడిజైన్ల పేరిట రూ.24 వేల కోట్ల దోపిడీ జరిగిందని మండిపడ్డ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం, మహా. తెలంగాణ
సైబర్ నేరాలే అతిపెద్ద సవాలు….

సైబర్ నేరాలే అతిపెద్ద సవాలు డీజీపీ సి.వి. ఆనంద్ సైబర్ నేరాలను నియంత్రించకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై డీజీపీ సమగ్ర సమీక్ష హైదరాబాద్, మహా :
విశాఖ లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు….

*విశాఖ* *బిగ్ బ్రేకింగ్* *విశాఖ లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు* *ఇటీవల జనరల్ ఫిజీషియన్ ను వైద్యం నిమిత్తం కలిసిన బాధితుడు* *కోవిడ్ లక్షణాలు ఉండడంతో ప్రైవేట్ ల్యాబ్ కు టెస్ట్
విద్యార్థులు ఉన్నత ఆశయంతో ముందుకు సాగాలి…

విద్యార్థులు ఉన్నత ఆశయంతో ముందుకు సాగాలి *జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం *కారేపల్లి కేజీబీవీని సందర్శించిన డీఈవో కారేపల్లి, మహా:విద్యార్థులు ఉన్నత ఆశయంతో ముందుకు సాగాలని జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం అన్నారు. కారేపల్లి
ఖైరతాబాద్ దూద్ ఖానా బస్తీలో మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) “సమస్యలపై సమరం” పర్యటన: అధికారులకు కీలక ఆదేశాలు!

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు దూద్ ఖానా బస్తీలో పర్యటించారు. ఈ
కాళేశ్వరం బ్యారేజీలపై హైకోర్టు కీలక ఆదేశాలు… కేంద్రం, రాష్ట్రం, ఎన్డీఎస్ఏకు నోటీసులు…

హైదరాబాద్, మహా : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, జాతీయ ఆనకట్టల భద్రతా
దీదీకి దెబ్బ మీద దెబ్బ…

దీదీకి దెబ్బ మీద దెబ్బ రాజ్యసభకు రాజీనామ చేసిన కోయెల్ మల్లిక్ టీఎంసీలో ఆగని రాజీనామాల పర్వం కొల్ కత్తా, మహా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో రాజకీయ
