Mahaa Daily Exclusive

నీటిలోనే అపార శక్తి….

నీటిలోనే అపార శక్తి. * 100 ఏళ్ల మిస్టరీని ఛేదించానన్న భారత సంతతి శాస్త్రవేత్త. * ప్రపంచ శాస్త్రవేత్తల్లో ఆసక్తి రేకెత్తించిన యోగేంద్ర నారాయణ్ శ్రీవాత్సవ ప్రకటన. ఢిల్లీ, మహా. మానవాళి భవిష్యత్తు ఇంధన

పార్టీ మార్పు ప్రచారానికి మల్లారెడ్డి చెక్….బీఆర్ఎస్‌లోనే కొనసాగుతా….

హైదరాబాద్, మహా. పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెరదించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోనని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టంగా ప్రకటించారు. తన రాజకీయ

శంషాబాద్‌లో రూ.12 కోట్ల బ్యాంకు కుంభకోణం కలకలం….

శంషాబాద్‌లో రూ.12 కోట్ల బ్యాంకు కుంభకోణం కలకలం. • డిపాజిటర్ల డబ్బుల దుర్వినియోగం ఆరోపణలు. • సీఈవో, క్లర్క్‌పై చర్యలకు డిమాండ్ రంగారెడ్డి, మహా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ ప్రాథమిక

సభ్యులంతా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి….

సభ్యులంతా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. • పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు శ్రీకారం. • నిర్మాణాత్మక చర్చలకు ప్రధాని మోదీ పిలుపు.. ఢిల్లీ, మహా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర

ప్రభుత్వంపై ప్రతిపక్షాల విరుచుకుపాటు….

ప్రభుత్వంపై ప్రతిపక్షాల విరుచుకుపాటు. • నీట్ లీక్, అయోధ్య విరాళాల వ్యవహారాలపై చర్చకు డిమాండ్. • ‘ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం అణిచివేస్తోంది’ అని ఖర్గే ఆరోపణ. ఢిల్లీ, మహా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి

గణేష్ మంటపాల వద్ద జాతీయ పతాకం ఎగురవేయాలి…

గణేష్ మంటపాల వద్ద జాతీయ పతాకం ఎగురవేయాలి సెప్టెంబర్ 17న వందేమాతరం గీతాలాపన చేయాలి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక పిలుపు వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా నిర్ణయం హైదరాబాద్, మహా :

దేశంలో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్….

దేశంలో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్. * ‘క్యూడెంగా’కు డీసీజీఐ అనుమతి. * 4 నుంచి 60 ఏళ్ల వారికి అందుబాటు. ఢిల్లీ, మహా. భారత్‌లో డెంగ్యూ నియంత్రణకు కీలక ముందడుగు పడింది. దేశంలో

ఖార్గ్ ద్వీపంపై అమెరికా అడుగుపెడితే తీవ్ర పరిణామాలు.,..

ఖార్గ్ ద్వీపంపై అమెరికా అడుగుపెడితే తీవ్ర పరిణామాలు. * ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటు హెచ్చరిక. * హోర్ముజ్‌పై తమ వైఖరి మారదని స్పష్టీకరణ టెహ్రాన్, మహా. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

6 నెలల్లో 554 మంది భర్తల మృతి…

6 నెలల్లో 554 మంది భర్తల మృతి 322 హత్యలు, 232 ఆత్మహత్యలు వెలుగులోకి సంచలన రిపోర్ట్ హైదరాబాద్, మహా : ఈ ఏడాది మొదటి 6 నెలల్లో దేశవ్యాప్తంగా 554 మంది భర్తలు

అయోధ్య నిధుల కేసుపై సుప్రీంకోర్టు కీలక సూచనలు….

అయోధ్య నిధుల కేసుపై సుప్రీంకోర్టు కీలక సూచనలు. • ఎస్‌ఐటీ దర్యాప్తు అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచన. • ఈ నెల 27కు విచారణ వాయిదా. ఢిల్లీ, మహా. అయోధ్య శ్రీరామ మందిరానికి భక్తులు