కారేపల్లి సోసైటీ పహారి పనులు ప్రారంభం

నిధులు ఇచ్చిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గం కారేపల్లి, మహ : కారేపల్లి సోసైటీ చుట్టు ప్రహారీ గోడ నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. పహారి పనులను సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు,
భారతదేశ అగ్రగామి ఆర్థిక శక్తుల్లో ఒకటిగా తెలంగాణ: వెల్లడించిన ఆర్బీఐ నివేదిక

హైదరాబాద్: మహా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) విడుదల చేసిన ‘హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ 2025-26’ ప్రకారం, భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలలో
సింగరేణికి మరో భారీ వరం.

• పీకే ఓ సి-2 బ్లాక్తో బలోపేతం. • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ, మహా. సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధికి మరో కీలక మైలురాయిగా నిలిచే పీకే ఓసి -2 (ప్రకాశం
అధికారంలోకి వచ్చేది మేమే యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దు జాబ్క్యాలెండర్ ను ప్రశ్నిస్తూ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసిందన్న కేటీఆర్

హైదరాబాద్, మహా : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ముఖ్యంగా యువతను జాబ్ క్యాలెండర్ పేరుతో నిలువునా ముంచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. చట్టసభల్లో పెట్టిన
చైనాలో ‘పేపర్ గోల్డ్’ బ్యాన్… మన మార్కెట్పై దీని ప్రభావం ఎంత?

ఇటీవల చైనాలోని ప్రధాన వాణిజ్య బ్యాంకులు, ముఖ్యంగా ‘ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా’ (ఐసిబిసి) లాంటివి, రిటైల్ ‘పేపర్ గోల్డ్’ ట్రేడింగ్ను పూర్తిగా నిషేధించడం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టిన ప్రశాంత్ కిషోర్

బంకీపూర్ ఉప-ఎన్నికల్లో పీకే గెలుపు తొలిసారి పోటీచేసి విజయం సాధించిన ప్రశాంత్ కిషోర్ నితిన్ నబీన్ రాజీనామాతో బంకీపూర్లో ఉప-ఎన్నిక 1995 నుంచి ఈ స్థానంలో వరుసగా బీజేపీ గెలుపు పాట్నా, మహా :
నీట్ ఆందోళన

విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ లను ఉపసంహరించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది తీవ్రమైన నేర చరిత్ర లేకపోతే కేసులను ఉపసంహరించుకోవచ్చన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, మహా : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనల సందర్భంగా విద్యార్థులపై
ఫీజు బకాయిలు చెల్లించకపోతే మిలిటెంట్ పోరాటం

హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి బీసీ విద్యార్థి సంఘం పిలుపు రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై ఆర్.కృష్ణయ్య ఆగ్రహం ఏపీ తరహాలో పూర్తి ఫీజు చెల్లించాలని డిమాండ్ పూర్తి ఫీజు కోసం ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టీకరణ హైదరాబాద్,
సుప్రీంకోర్టులో జడ్జిల పెంపు.

• 38 మందికి లోక్సభ గ్రీన్సిగ్నల్. ఢిల్లీ, మహా. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే కీలక బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఉన్న
జంతర్మంతర్పై సుప్రీం విచారణ.

• నిరసనలకు ప్రత్యామ్నాయ వేదికపై కేంద్రానికి సూచన. ఢిల్లీ, మహా. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరుగుతున్న నిరసన ప్రదర్శనలపై సోమవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. నిరసనల నిర్వహణకు జంతర్మంతర్ అనువైన