Mahaa Daily Exclusive

  ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్: కేటీఆర్

Share

బంజారాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, దేశభక్తిని నింపిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. వీరుడిగా, సంఘసంస్కర్తగా, దార్శనికుడిగా, వైతాళికుడిగా ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయిన సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. సేవాలాల్ మహారాజ్ సేవలను గుర్తిస్తూ.. హైదరాబాద్‌లో ఆయన పేరిట బంజారా భవనాన్ని నిర్మించామని తెలిపారు