తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క ఇవాళ రాజస్థాన్కు వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్కడ నిర్వహిస్తున్న వాటర్ విజన్-2047 సదస్సులో ఆమె పాల్గొంటారు. తెలంగాణలో గ్రామీణ మంచినీటి సరఫరా గురించి మంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రక్షిత మంచినీటి విషయంలో ఆర్థిక సహకారం అందించాలని సీతక్క కేంద్రాన్ని కోరనున్నారు
Post Views: 86







