Mahaa Daily Exclusive

  ఫిబ్రవరి 5నే ప్రధాని మోదీ కుంభస్నానం ఎందుకు?

Share

ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న కుంభ స్నానం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఫిబ్రవరి 5నే మహా కుంభ స్నానానికి ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఫిబ్రవరి 5.. మాఘ మాసం, గుప్త నవరాత్రి, అష్టమి తిథి(ఉత్తరాదిన) రోజున ప్రధాని మోదీ కుంభమేళాలో పుణ్యస్నానం చేయనున్నారు. ఆరోజున స్నానం చేయడం, ధ్యానం చేయడం ఎంతో మంచిదని హిందూ పురాణాలు చెబుతున్నాయి.