మైదాన ప్రాంతంలో దట్టమైన పొగమంచు. ఆందోళనలో జీడీ ,మామిడి రైతులు….!

పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే పొగమంచు ఉదయం 8 గంటలు అయినా మైదాన ప్రాంతంలో కూడా తగ్గలేదు.ఈ పొగ మంచు కారణంగా జాతీయ రహదారిపై
గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ ఆవిష్కరించిన – హోంమంత్రి వంగలపూడి అనిత.

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ$ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో 2025-డైరీని హోంమంత్రి వంగలపూడి అనిత ఆవిష్కరణ చేశారు. డైరీని ఆవిష్కరించిన హోం మంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ
లాటరీ ద్వారా గీత ఉప కులాలకు మద్యం దుకాణాలు – జిల్లా కలెక్టర్ హరీందర ప్రసాద్

జిల్లాలోని గీత కులాలకు కేటాయించబడిన 14 మద్యం దుకాణాలను సంబంధిత ఉప కులాలకు లాటరీల ద్వారా పారదర్శకంగా కేటాయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరిందర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్
కె ఆర్ ఎం బి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలి గాలి చంద్ర డిమాండ్…!

కెఆర్ఎంబి సమావేశానికి ముందే ఏపీ- తెలంగాణ నీటి వివాదాలపై ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి కడప జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. కడప జిల్లా సిపిఐ
కడప ఉక్కు కోసం జిల్లా ప్రజా ప్రతినిధులు మాజీ ఎం.పి.ఈశ్వర్ రెడ్డి స్ఫూర్తితో పోరాడాలి…!

కడప ఉక్కు కోసం జిల్లా ప్రజా ప్రతినిధులు మాజీ ఎం.పి. ఈశ్వర్ రెడ్డి స్ఫూర్తితో పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఫిబ్రవరి 1,
బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి కి ఘనసన్మానం …!

కడపజిల్లా లో బీజేపీ పార్టీ బలోపే తం కోసం కృషి చేస్తామని బిజెపి సీనియర్ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా కడప నగరం బిజెపి పార్టీ కార్యాలయంలో వారు మీడియా
కడప నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేస్తాం – ఎమ్మెల్యే మాధవి రెడ్డి

కడప నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక సమావేశం నిర్వహించామ ని కడప ఎమ్మెల్యే మాదవిరెడ్డి పేర్కొన్నారు. కడప నియోజక వర్గంలో అన్ని డిపార్ట్మెంట్ లు ముఖ్యంగా రెవెన్యూ, రోడ్లు భవనాలు, మున్సిపల్ కార్పోరేషన్ అధికారులతో ప్రత్యేక
కడప రవాణాశాఖలో కీచక అధికారి సస్పెండ్ !

కడప జిల్లా రవాణాశాఖలో ఓ కీచక అధికారి కామంతో కార్యాలయ మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. డిటిసీగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ రెడ్డే ఆ కీచక అధికారి కావడం
ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన…!

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉ. 11 గంటలకు ఆర్థికమంత్రి
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం….!
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం.. హెచ్ఐవీ పరీక్ష చేసే మొబైల్ వాహనాలను ప్రారంభించింది. మంత్రి సత్యకుమార్ ఈ
