Mahaa Daily Exclusive

  ఏపి ప్రభుత్వ సలహాదారుగా మాజీ డిజిపి ఆర్.పి.ఠాకూర్ నియామకం…!

Share

ఏపి ప్రభుత్వ సలహాదారుగా మాజీ డిజిపి ఆర్.పి.ఠాకూర్ నియామకం. 2 సం.లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. డిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఠాకూర్ పనిచేయనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.