Mahaa Daily Exclusive

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభమైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం..!

  మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభమైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం..సమగ్ర కులగణన నివేదికను సబ్ కమిటీకి అందజేయనున్న ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా…హాజరైన సబ్ కమిటీ మెంబర్లు

ఢిల్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా ఐటీ రిలీఫ్…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నిర్మలమ్మతో గూగ్లీ వేయించారు ప్రధాని మోదీ. ఈనెల 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి

వసంతపంచమి విశిష్టత…!

వసంత పంచమిని భారతదేశంలోని హిందువులంతా విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకునే వసంత పంచమిని.. శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా అంటారు.

అత్యాశ ఎవరిది…..? వీకెండ్ అనాల‌సిస్ By కంది రామ‌చంద్రారెడ్డి…!

కేంద్ర బడ్జెట్ లో ఎప్పటిలాగే తెలంగాణకు రిక్తహస్తం అందించారు. ఎన్నికల రాష్ట్రాలే తమ ప్రాధాన్యమని మోదీ మార్క్ నమూనాను కేంద్ర బడ్జెట్ లో స్పష్టంగా ఆవిష్కరించారు. అత్యాశకు పోయి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని

బడ్జెట్పై స్పందించిన పవన్ కల్యాణ్..!

కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధాని మోదీకి ఆయన ధన్యవదాలు తెలిపారు. రాజకీయ అవసరాలకంటే దేశం, ప్రజలు

ఏపీలో 18,036 మంది పింఛన్లను తొలగించిన సర్కార్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీని ఈరోజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దివ్యాంగ పింఛన్లు అనర్హులను ప్రభుత్వం తొలగించడంతో జనవరిలో 63,77,943 మంది పింఛన్ లబ్దిదారులు ఉండగా ఫిబ్రవరిలో 63,59,907కు

ఢిల్లీలో ఉన్నది ‘3జీ’ ప్రభుత్వం: అమిత్ షా

ఢిల్లీలో ప్రస్తుతం ‘3జీ’ ప్రభుత్వం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. 3జీ అంటే.. మోసపూరిత ప్రభుత్వం, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించే ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం అని అమిత్ షా అభివర్ణించారు. ఈ

ఏపి ప్రభుత్వ సలహాదారుగా మాజీ డిజిపి ఆర్.పి.ఠాకూర్ నియామకం…!

ఏపి ప్రభుత్వ సలహాదారుగా మాజీ డిజిపి ఆర్.పి.ఠాకూర్ నియామకం. 2 సం.లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. డిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఠాకూర్ పనిచేయనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మోడీ హృదయంలో మధ్యతరగతి ప్రజలు: అమిత్ షా

ప్రధాని నరేంద్ర మోడీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ చోటు ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా

CBSE 10, 12వ తరగతి పరీక్షల అడ్మిట్ కార్డుల విడుదల…!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల అడ్మిట్ కార్డులు ఫిబ్రవరి 5న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు