కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి బయలుదేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్తో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పెద్దలకు కులగణన వివరాలు తెలియజేయనున్నారు. సీఎంతోపాటు దీపాదాస్మున్షీ, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.
Post Views: 45








