Mahaa Daily Exclusive

  బీర్ల ధరల పెంపు..!

Share

బీర్ల సరఫరాదారులకు 15 శాతం ధరల పెంపును రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ నేతృత్వంలో ని ధరల నిర్ణయ కమిటీ సిఫారసు చేసింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ధరల సవరణ తో ప్రస్తుతం ఉన్న బీర్ల ఎమ్మార్పీ 15 శాతం పెరగనుంది. పెరిగిన ధరలు మంగళవారం నుండే అమలు కానున్నాయి