మైనింగ్ రంగంలో ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా గొల్లాపల్లిలో బిల్డింగ్ మెటీరియల్ సెజ్లో ఆయన పర్యటించారు. అక్కడ గ్రానైట్ కటింగ్, క్వార్ట్జ్ నుంచి భవన సామగ్రి తయారీ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లడుతూ.. కొత్త పాలసీతో మైనింగ్ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు .ప్రకాశం జిల్లాలో 1,500కి పైగా మైనింగ్ సంస్థలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
Post Views: 96








