Mahaa Daily Exclusive

  బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత..!

Share

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌(75) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లో బీవీ పట్టాభిరామ్‌ మృతిచెందారు.  ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఇతను తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో రచనలు చేశారు.

Latest