జగిత్యాల జిల్లా మోతె గ్రామానికి చెందిన సంగేపు చందుకుమార్(22) ఆర్ధిక సమస్యలతో మనస్తాపానికి గురై ఈ నెల 6న గ్రామ శివారులో గడ్డి మందు తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుని సోదరుడు సంగేపు రాజకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Post Views: 22








