హైదరాబాద్, మహా
మీడియాలో ఏదో ప్రసారం చేసినంత మాత్రాన హర్ట్ కావాల్సిన అవసరం లేదని, మన పని తీరును నిర్ణయించాల్సింది క్యాడర్ తప్ప మీడియా కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అందువల్ల ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందకుండా ఆవేశానికి గురి కాకుండా ఓపికగా, ప్రశాంతంగా, సమన్వయం తో ఉండాలని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని విజ్ఞప్తి చేశారు.
Post Views: 8








