Mahaa Daily Exclusive

  ఈనెల 15 నుంచి కవిత ‘బాయిబాట’

Share

 

హైదరాబాద్, మహా

ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ‘బాయిబాట’ పట్టనున్నారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కార్మికులతో కవిత సమావేశాలు నిర్వహిస్తారు. సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత 6 రోజుల పాటు 5 నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటన సాగనుంది.