Mahaa Daily Exclusive

  సోయాబీన్ సీడ్ పై వ్యవసాయఅధికారులను కలిసిన ఛైర్మన్ అశోక్ రెడ్డి

Share

అదిలాబాద్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జెడిఏను జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి కలిసి విత్తన సమస్యలపై చర్చించారు. సోయాబీన్లు డూప్లికేట్ సీడ్ వల్ల రైతుకు నష్టం జరుగుతున్నదని, రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు.