Mahaa Daily Exclusive

  కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్న సీఎం రేవంత్‌

Share

కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి బయలుదేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌ పెద్దలకు కులగణన వివరాలు తెలియజేయనున్నారు. సీఎంతోపాటు దీపాదాస్‌మున్షీ, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.