Mahaa Daily Exclusive

  రాష్ట్ర పండుగగా దామోదరం సంజీవయ్య జయంతి

Share

మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి రోజైన ఫిబ్రవరి 14వ తేదీని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జయంతి నిర్వహణకు ఆయన సొంత జిల్లా కర్నూలుకు రూ.3లక్షలు విడుదల చేసింది. అలాగే అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరపడానికి రూ.లక్ష చొప్పున విడుదల చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1960, జనవరి 11 నుంచి 1962, మార్చి 12 వరకు సంజీవయ్య ఉమ్మడి ఏపీకి రెండో సీఎంగా సేవలు అందించారు