ఎర్రకోట వద్ద ఏఐ ఆధారిత సెక్యూరిటీ నిఘా.. ఎందుకంటే..!

భారతదేశంలో 2024 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఎర్రకోట దాని చుట్టుపక్కల ప్రాంతాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఇప్పటినుంచే భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన, ప్రజలందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ టీం భేటీ..!

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం
వారికి కేటీఆర్ హెచ్చరిక..!

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి(BRS) విలీనం అవుతుందంటూ వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.
ఆ పథకానికి డొక్కా సీతమ్మ పేరు.. పవన్ కళ్యాణ్ ప్రతిపాదన..!

డొక్కా సీతమ్మ .. ఈ పేరు ఏపీలో చాలా మందికి తెలియని పేరు. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఆ అపర అన్నపూర్ణ పేరు అందరికీ చిర పరిచయం అయ్యింది. అయితే డొక్కా సీతమ్మ
త్వరలో జన్మభూమి -2, పదవుల పంపకాలపై కీలక నిర్ణయం..!

టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి సమావేశంలో పలు అంశాల పైన చర్చ చేసారు. పాలనా పరంగా సంస్కరణలు అవసరమని ఆ దిశగా
వక్ఫ్ బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం..!

దేశంలో 2013 నాటి వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా దేశంలో వక్ఫ్ బోర్డుల నియంత్రణకు ప్రయతిస్తున్న కేంద్రానికి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును ఇవాళ మైనార్టీ మంత్రి
ఇండియా కూటమి దిశగా జగన్ మరో అడుగు ..!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక క్రమంగా బీజేపీకి, ప్రధాని మోడీకి దూరమవుతూ ఇండియా కూటమికి దగ్గరవుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మరో అడుగు వేశారు. ఏకంగా పార్లమెంట్ వేదికగా కీలక సమయంలో
హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

కర్ణాటక వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా సినిమాల్లో హీరోలు చేస్తున్న పాత్రలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరో అనేవాడు అడవులను కాపాడే వాడని,
వైభవంగా చైతూ శోభిత నిశ్చితార్థం..ట్విట్టర్లో ఫొటోలు పోస్టు చేసిన నాగార్జున..

వేదిక బ్యూరో ,హైదరాబాద్ : నటుడు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతి కొద్దీ మంది సన్నిహితుల మధ్య వేడుకగా నిర్వహించారు.
కృతి సనన్ ఎంగేజ్మెంట్..

బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో కృతి సనన్, ధనుష్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు తేరే ఇష్క్ మే అనే టైటిల్ను ఖరారు చేశారు. కృతిసనన్ కెరీర్ విషయాన్ని
