పుష్ప 3 గురుంచి క్రేజీ న్యూస్ చెప్పిన బన్నీ..!

అభిమానులంతా మొన్న ఆగస్టు 15న పుష్ప 2 వస్తుందని ఎంతగానో ఆశపడ్డారు. కనీసం అప్ డేట్ కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. తొలి భాగం సృష్టించిన కలెక్షన్ల ప్రభంజనం, జాతీయ స్థాయి ఉత్తమ
రాత్రి ఏం జరిగిందో చెప్పిన నిందితుడు.. మరీ ఇంత సైకోనా అంటూ విస్తుపోయిన సీబీఐ అధికారులు..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడి మానసిక పరిస్థితి గురించి సిబిఐ అధికారులు మీడియాకు తెలిపారు. నిందితుడు సంజయ్ రాయ్ ది ఒక జంతువు లాంటి స్వభావమని..
మమత సర్కార్ ఉదాసీనత..! ప్రజాగ్రహం..ఏకమైన దేశం..!!

కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో అత్యాచారం ఆపై హత్యకు గురైన జూనియర్ డాక్టర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక క్రమంగా ఆ కేసుకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వస్తుండటంతో
తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యం..–: కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ ఢిల్లీ పర్యటన పైన స్పందించారు. హైకమాండ్ ఆశీస్సుల కసం ప్రతీ క్షణం పాకులాడితే
రూ. 2 లక్షల రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టం: రేవంత్ స్వగ్రామంపై కేటీఆర్..

అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన ఆందోళనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,
తెలంగాణలో 40 వేల మంది డ్రగ్స్ బాధితులు..టీ న్యాబ్ సర్వేలో షాకింగ్ విషయాలు..!

డ్రగ్స్.. ఈ పేరు ఎత్తితే చాలు.. చాలా మంది ఉలిక్కిపడతారు. వీటికి దూరంగా ఉండాలని పెద్దలు తరచూ చెబుతారు. దీని జోలికి వెళ్లకపోవడమే బెటరని అంటారు. డ్రగ్స్కు బానిసగా మారిన యువత.. సమాజానికి ప్రమాదకరం
రేషన్ షాపుల్లో సన్న బియ్యం, సబ్సిడీకి గోధుమలు..

తెల్ల రేషన్కార్డుదారులకు గుడ్ న్యూస్. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు. జనవరి నుంచి చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే..
రాహుల్ గాంధీ ఇంటికీ తెలంగాణ బీజేపీ ఎంపీ..!

దేశ రాజధానిలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీకి చెందిన మెదక్ లోక్సభ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు.. కొద్దిసేపటి కిందటే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్కు చెందిన రాయ్బరేలీ ఎంపీ
వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట… బెయిల్ మంజూరు..

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎన్నికల రోజున పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుతో పాటు పోలీసులపై దాడి కేసుల్లో
ఏపీలో మరో 6 పథకాల పేర్లు మార్పు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలోని పథకాల పేర్లను తొలగించి కొత్త పేర్లను పెడుతోంది. తాజాగా మరో ఆరు పథకాల పేర్లను
