“సూపర్ సిక్స్” అమలు పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో జమిలి దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా చండీఘడ్ లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. జమిలి ఎన్నికల ప్రస్తావన వేళ పాలనలో వేగం
డొక్కా సీతమ్మ భోజన పథకంలో మార్పులు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేస్తోంది. ఇప్పటి వరకు అందిస్తున్న మెనూ మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. మరింత రుచికరంగా
మహేశ్-రాజమౌళి సినిమా నుండి బిగ్ అప్డేట్..?

మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో త్వరలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సెన్సేషన్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన
సల్లూ భాయ్కు మరోసారి బెదిరింపులు.. రూ.5కోట్ల డిమాండ్..!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న శత్రుత్వం సమాప్తం కావాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని అగంతుకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముంబయి ట్రాఫిక్
రిలయన్స్, ఎయిర్టెల్కు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్.. ఇక సిమ్ లేకుండానే కాల్స్..!

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోమారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసత్’తో కలిసి ‘డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాంగ్మూలం తీసుకుంటామని చెప్పినా మళ్లీ సమయం ఎలా కోరుతారు?: కేటీఆర్కు కోర్టు ప్రశ్న..

వాంగ్మూలం తీసుకుంటామని చెప్పినప్పటికీ మళ్లీ సమయం ఎలా కోరుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నాంపల్లి కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్పై ఇటీవల
మూసీ నీళ్లతో స్నానం చేసేలా… తాగేలా బాగు చేస్తాం: మంత్రి సీతక్క..

మూసీ నీళ్లతో స్నానం చేసేలా, తాగేలా తాము బాగు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మూసీ పరీవాహక స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చెక్కులను సీతక్క పంపిణీ చేశారు. ఈ
తెలంగాణలోని తొమ్మిది వర్సిటీలకు కొత్త వీసీల నియామకం..

తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్స్లర్లను నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. పాలమూరు వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్
గ్రూప్-1పై పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు..! గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్..!

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అక్టోబరు 21న నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మార్గం సుగమమైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్
మూసీ మురికి కూపంగా మారడానికి కారణం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే: కేటీఆర్..

మూసీ మురికికూపంగా మారడానికి సింహభాగం కాంగ్రెస్ ప్రభుత్వాలు కారణమైతే, కొద్దిభాగం టీడీపీ ప్రభుత్వానిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ భవన్లో మూసీపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా
