అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి: జగన్ పై షర్మిల విసుర్లు..

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, వైసీపీ అధినేత జగన్ సభకు గైర్హాజరయ్యారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ తీరు చూస్తుంటే అత్త మీద
ధాన్యం కొనుగోళ్లపై వ్యాపారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక..

ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై అధికారులు దృష్టి
ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు..

ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, సభలో కొన్ని సాధారణ కార్యక్రమాలు
తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి నోరు విప్పిన చైతూ కాబోయే భార్య..!

శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala).. ఈ మధ్యకాలంలో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా సినిమాలకంటే వ్యక్తిగత కారణాలవల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా నాగచైతన్య (Naga Chaitanya) తో ఏడడుగులు వేయబోతోంది అని తెలిసిన
బీహార్ గడ్డ పై పుష్ప రూల్ ట్రైలర్..!

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్ లో పుష్ప 2 ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ఇదివరకే వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా
51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. బాధ్యతల స్వీకరణ..!

సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. 51వ సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ ఖన్నా అతి తక్కువ కాలంలోనే పదవీ విరమణ చేయనున్నారు. 2024 మే
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సమావేశాల తొలిరోజు ఈ ఏడాది వార్షిక బడ్జెట్ను తొలిసారిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. రూ.2,94,427 కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తెచ్చారు. రెవెన్యూ
బీఆర్ఎస్కు మరో షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిరుమర్తి లింగయ్యకు నోటీసులు..

తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలకు నిలువెత్తు నిదర్శనం ఫోన్ ట్యాపింగ్ కేసు. ప్రతిపక్షనేతలు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేస్తూ వారికి కదలికలపై గత ప్రభుత్వం నిఘా పెట్టింది. అంతేకాదు.. అనుమానం ఉన్న సొంత
వికారాబాద్ కలెక్టర్ పై మహిళ దాడి, అధికారుల కార్లు ధ్వంసం.. !

వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ పై అభిప్రాయ సేకరణ హై టెన్షన్ క్రియేట్ చేసింది. వికారాబాద్ జిల్లాలోని లగ్గిచర్లలో ఫార్మా విలేజ్ పై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళిన కలెక్టర్ ప్రతీక్ జైన్ పై మహిళా
మహారాష్ట్ర ఎన్నికలకు కౌంట్ డౌన్..! మారుతున్న లెక్కలు..

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. రెండు కూటముల నుంచి కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకరి పైన మరొకరు గురి పెడుతున్నారు. సామాజిక సమీకరణాలు .. ప్రాంతాల సమీకరణాలను పరిగణలోకి తీసుకొని
