Mahaa Daily Exclusive

లగచర్ల కేసులో కీలక నిందితుడు లొంగుబాటు..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగుచర్ల దాడి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయాడు. స్వయంగా అతనే పోలీసు స్టేషన్ కు వచ్చి

కేసీఆర్‌… రాహుల్ గాంధీని చూసి బుద్ధి తెచ్చుకో: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఫుల్లుకో… హాఫ్ కో బ్రాండ్ అంబాసిడర్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను మద్యం మత్తులో ఉంచి అధికారంలో

పర్యాటక కేంద్రంగా రేగులగండి చెరువు..

మణుగూరు, నవంబర్ 18, మహా మణుగూరు మండలం, కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని రేగుల గండి చెరువు ప్రాంతంలో పర్యాటక ప్రదేశం గా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. చెరువులో సైకిలింగ్ బోట్లు,

ఇంటింటి సర్వేలో ములుగు జిల్లా ఫస్ట్..

సమగ్ర కుటుంబ సర్వేలో అందరూభాగస్వాములైనందుకు కృతజ్క్షతలు రాష్ర్ట మంత్రి సీతక్క అభినందనలు ములుగు జిల్లా ప్రతినిధి, మహా: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ములుగు జిల్లాలో 87.1శాతంతో మొదటిస్థానంలో నిలిచినట్లు రాష్ట్ర

కల్తీ ఆహారానికి కేరాఫ్ ఖమ్మం..!

  – అనుమతులు లేకుండానే ఆహార పదార్థాల తయారీ. – లక్ష 32 వేల విలువగల 960 కేజీల అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని సీజ్. – రసాయనరంగులతో స్వీట్స్ తయారీ. – జిల్లాలో ఫుడ్

సింగరేణిలో మిథనాల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు..

దేశంలోనే తొలి ప్రయోగాత్మక ప్లాంట్ రోజుకు కార్బన్ డయాక్సైడ్ నుండి 180 కేజీల మిథనాల్ తయారీ కోల్ ఇండియా ప్రైవేట్ సంస్థలతో కలిసి ఏర్పాటు   డిసెంబరు 31 నాటికి పూర్తి : సింగరేణి

సభకు వస్తే కుర్చీ ఫ్రీ..! అన్నాడీఎంకే బంపర్ ఆఫర్..

మహా తమిళనాడు విపక్షం అన్నాడీఎంకే సభకు జనాన్ని ఆకర్షించేందుకు వినూత్నమైన ఎత్తుగడ వేసింది. సభకు వస్తే కుర్చీ ఫ్రీ అని బంపర్ ఆఫర్ ప్రకటించింది. సభకు వచ్చిన వాళ్లు, సభ ముగిశాక కుర్చీ తీసుకెళ్లిపోవచ్చని

నేరెళ్ల, లగచర్ల ఘటనలు – ఒక విశ్లేషణ..!

”పోలీసు లాకప్ లో మమ్మల్ని నగ్నంగా బంధించారు. కిటికీకి చేతులు కట్టివేసి,మా కాళ్ళపై కూడా బరువు పెట్టారు. రబ్బరు లాఠీలతో మమ్మల్ని కొట్టేవారు. ఒక్క లాఠీ దెబ్బ తగిలితేనే మేము స్పృహ కోల్పోయే వాండ్లం.మా

విజయోత్సవాల బాట.. నేడు వరంగల్ లో భారీ సభ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కీలకమంత్రులు హాజరు నేడు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాలు   హైదరాబాద్, మహా అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం