Mahaa Daily Exclusive

భోగి వేడుకల్లో కేటీఆర్‌, హరీశ్‌ రావు…!

భోగి వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి సోమవారం తన నివాసంలో అట్టహాసంగా భోగి పండుగ నిర్వహించారు. కేటీఆర్‌, హరీశ్‌

Vidyasagar Rao: జైల్లో ఉండి రచనలు రాశా.. విద్యాసాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

త్వరలో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 35 ఏళ్ల విద్యార్థి దశ నుంచి సీఎం స్థాయి వరకు ఉన్న పెద్దలను కలవడానికి ఈ వేదిక ఉపయోగపడిందని అన్నారు. విద్యాసాగర్‌

లూటీ చేసేవారే పోటీ చేస్తున్నారు- ఎన్నికలు అంటే భయం వేస్తోంది: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ రాష్ట్రంలో సమస్యలు అలాగే ఉన్నాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ లో హైకోర్టు న్యాయవాది రవితేజ ఆధ్వర్యంలో

మంత్రుల పేషీలపై సీఎంవో నిఘా…!

ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేవారిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ప్రజలను, నాయకులను ఇబ్బంది పెడుతంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.. ఈ క్రమంలో ఏపీ మంత్రులు పేషీలపై సీఎంవో నిఘా

టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేశ్ పై కేసు నమోదు…!

టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ పై కేసు నమోదు అయింది. డక్కన్ కిచెన్ హోటల్ వివాదంలో సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్ కుటుంబంపై కేసు నమోదైంది. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో విక్టరీ వెంకటేశ్

రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత ప్రత్యక్షం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాక్..!

రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్న వారికి చిరుత కనిపించింది. చిరుతను చూసిన మార్నింగ్ వాకర్స్.. ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. యూనివర్సిటీలో ఉన్న

మహిళపై గుంటనక్క దాడి వాకిలి ఊడుస్తుండగా ఘటన తీవ్ర గాయాల పాలైన మహిళ…!

ఈ మధ్య అడవిలో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వస్తూ కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు కుక్కలతో పాటు అడవి నుంచి వచ్చిన చిరుత, పులి, ఎలుగుబంటి లాంటి మృగాలు జనాలపైన దాడులు చేయటం చూశాం.

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పోలీసుల ఎన్‌కౌంటర్.. ముగ్గురు నక్సల్స్ మృతి…!

బీజాపూర్‌ జిల్లాలో ఆదివారం ఉదయం భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌ లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్ గార్డ్స్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా మావోయిస్టుల

కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనలో ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నట్లుగానే రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మైనారీటీలు సంతృప్తిగా లేరని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి.. క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించిన ఢిల్లీ సీఎం అతిషి…….!

ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకురాలు, సీఎం అతిషి ఈ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇందుకోసం