మోకాళ్లపై నిలబడి మంత్రి మీడియా సమావేశం…!

నేలపై కూర్చుని నిరసన తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్.. అధికారుల నిర్వాకం, వసతుల లోపంపై అసహనాన్ని వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ వసతిగృహం వద్ద నేలపై కూర్చొని నిరసన తెలిపారు. అంతేకాదు అక్కడే
బెంగళూరు నుంచి లండన్ కు వైఎస్ జగన్ దంపతులు

వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు బయల్దేరివెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి పట్టా ప్రదానోత్సవానికి వైయస్.జగన్ దంపతులు హాజరుకానున్నారు. వైయస్ జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచప్రఖ్యాత
ఖమ్మంలో వీడని మిస్సింగ్ కేసు…!

రెండు రోజులైనా దొరకని సంజయ్ ఆచూకీ అసలు సంజయ్ ప్రాణాలతో ఉన్నాడా..? అర్ధరాత్రి సమయంలో ఆటోలో మహిళను కిడ్నాప్ చేసిందెవరు..? కాపాడేందుకు వెళ్లిన సంజయ్ ని కూడా కనపడకుండా చేసింది ఎవరు..? అనే ప్రశ్న
రేపు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పై విచారణ…!

ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో SLP వేసిన కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్
ప్రాచీన శైవ క్షేత్రం ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం…!

ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ప్రాచీన శైవ క్షేత్రం ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ప్రాచీన శైవ క్షేత్రం ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయిన తరుణంలో
మంచిర్యాల జిల్లా విషాదం.. కారును ఢీ కొట్టిన లారీ..!

సంక్రాంతి పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారును ఢీ కొట్టింది ఓ లారీ. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
నార్సింగిలో జంట హత్యల కలకలం….!

నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingi police station) పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ జంటను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు(Woman murdered). వివరాల్లోకి వెళ్తే.. పుప్పాలగూడలోని అనంతపద్మనాభ స్వామి ఆలయ
శబరిమలలో మరికాసేపట్లో మకరజ్యోతి దర్శనం

శబరిమల అయ్యప్ప సన్నిధానంలో నేడు మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. మకరజ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సాయంత్రం 6-7 గంటల
డాకు మహారాజ్ సినిమాను తిలకించిన పురందేశ్వరి…!

బాపట్ల జిల్లా చీరాలలోని మోహన్ థియేటర్ లో నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి తిలకించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చిత్రంలో సామాజిక ,
సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్పై అంబటి విమర్శలు

ప్యూటీ సీఎం పవన్ పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు మళ్లీ వాడు, వీడు అంటూ స్పందించడం ప్రారంభించారు. కర్నూలులో గ్రీన్ కో పరిశ్రమను పరిశీలించినప్పుడు మీడియా సమావేశంలో పండగ తర్వాత కడప, రాజంపేటలో
