రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: సీఎం చంద్రబాబు

ఈ ఏడాది గోదావరి, కృష్ణా నదీ జలాలు దాదాపు 6వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిసిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. రాష్ట్ర ప్రజలు వాటిలో కేవలం 350
పండుగ పూట విషాదం..ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం…!

కాకినాడ: ఏలేశ్వరంలో మంగళవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా షాప్లోకి స్పోర్ట్స్ బైక్ దూసుకుపోయింది. బైక్ అదుపు తప్పి యర్ర అబ్బాయి (26) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో
కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు…!

కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు ఇచ్చింది ఓ ఫ్యామిలీ. యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజేటి సత్యభాస్కర్ ఏకైక కుమార్తె హరిణ్యకి గత ఏడాది విజయవాడకు చెందిన సాకేత్ తో
ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు…..!

దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. కుటుంబ సమేతంగా వెళుతున్న ఆయన.. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగే ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో
నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం…!
నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా దీనిని ప్రారంభించారు. ఈ
మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్పై రాళ్ల దాడి …!

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై అప్రమత్తమైన రైల్వే అధికారులు ఎవరు ఈ పని చేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే తపతి గంగా ఎక్స్ప్రెస్
ఏపీ కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్..!

ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్స్ లను ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల్లో జోరుగా కోడి పందాలు దాదాపు 450కి పైగా బరుల్లో కోడి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి బెయిల్ మంజూరు.. రిమాండ్ రిపోర్ట్ కొట్టివేసిన జడ్జి…!

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి బెయిల్ మంజూరైంది. మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. అయితే 25 వేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన కరీంనగర్
మస్క్ చేతికి టిక్ టాక్..!

టిక్ టాక్… ప్రతి ఒక్కరికీ గుర్తు ఉండే ఉంటుంది. చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియోస్ యాప్ సామాన్యుడిని సైతం సెలబ్రిటీని చేసింది. ఒకప్పుడు భారత్లో టిక్టాక్ సృష్టించిన వీడియో సునామీ అంతా ఇంతా
యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా…!

యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా జనవరి 15న జరగాల్సిన యూజీసీ నెట్ ఎగ్జామ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వాయిదా వేసింది. సంక్రాంతి, ఇతర పండుగల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరీక్ష తేదీని
