దేశంలోనే అతి పెద్దది హైదరాబాద్లో మల్టీ లెవల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్…!

హైదరాబాద్, మహా : హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో కొత్తగా ఫ్లైఓవర్లు, రోడ్లు, అండర్పాసులు నిర్మించింది. తాజాగా రేవంత్ ప్రభుత్వం కూడా నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక
సంక్షోభంలో మిర్చీ రైతు…!

మిర్చీ రైతు సంక్షోభంలో చిక్కుకున్నాడు. ఆరుగాలం కష్టపడి ుండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతాంగం విలవిలలాడుతున్నారు. పెట్టుబడి పెరగడం, ఆదాయం తగ్గడంతో ఎకరా ఒక్కంటికీ లక్షన్నర రూపాయల వరకూ రైతులు
లోక్సభ ఎన్నికలపై జుకర్బర్గ్ వ్యాఖ్యలు – భారత్కు క్షమాపణలు చెప్పిన మెటా..!

భారత ప్రభుత్వానికి ‘మెటా ఇండియా’ క్షమాపణలు చెప్పింది. భారత్లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తమ కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలు తప్పేనని మెటా ఇండియా అంగీకరించింది. జుకర్బర్గ్ అనుకోకుండా
తెలంగాణలో చంపేస్తోన్న చలి..!

రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంక్రాంతికి చంపేంత చలి ఉంటుందనే నానుడికి తగ్గట్లుగానే సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ
తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..!

లంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 2025-26 విద్యాసంవత్సరంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను కూడా ఖరారు చేసింది.
సొంత భవనంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సోనియాగాంధీ

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) నూతన కార్యాలయం బుధవారం ప్రారంభమైంది. ఉదయం పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నూతన భవనంలో కాంగ్రెస్ పార్టీ
పార్కింగ్ స్థలం ఉంటేనే కారు కొనుగోలు లేకపోతే నో రిజిస్ట్రేషన్ మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్..!

పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టడానికి కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. కారు కొనుగోలు చేయాలంటే ముందుగా కారు పార్కింగ్ స్థలాన్ని చూపించాలన్న నిబంధనను అమలు చేయాలని భావిస్తోంది. పార్కింగ్ స్థలం ఉన్న
ఇంటింటికీ ఫ్రీ మటన్ కనుమ పండుగ ఆఫర్.. !

ఎన్నికల సమయంలో ఇంటింటికీ తాయిలాలు పంపటం పరిపాటి. ఒటర్లను ఆకర్షించేందుకు ఇళ్ల వద్దకే వారికి కావాల్సిన నిత్యావసరాలను పంపడమూ మామూలే. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంటికీ క్యారేజీ పంపారో బీఆర్ఎస్ నేత.
సుప్రీంకోర్టు తీర్పు కేటీఆర్కు చెంపపెట్టు – తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చెంపపెట్టని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న కేటీఆర్.. కుంభకోణం లేదు లంబకోణం లేదని అన్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రజాధనం
కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి… !

‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్ గా గుర్తించి… అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి
