మంచు కుటుంబంలో ఆరని మంటలు….!

ఏపీలో తిరుపతి సమీపంలోని మోహన్బాబు యూనివర్సిటీ వద్ద ఈరోజు బుధవారం సాయంత్రం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సినీనటుడు మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. మా తాత,
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు…!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం విచారణకు రావాలని కౌశిక్ రెడ్డిని ఆదేశించారు. అయితే గుురవారం కరీంనగర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని, అందువల్ల
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఈనెల 21వ తేదీ నుండి నిర్వహించే గ్రామ సభలలో ఆమోదం పొందాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా
ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై తుమ్మల తీవ్ర అభ్యంతరం…!

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన సందర్భంగా నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల సీరియస్..!

నా రాజకీయ జీవితం గురించి మీరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం…ఆక్షేపణీయంగా ఉన్నాయంటూ ఎంపీ దర్మపురి అరవింద్ పై మంత్రి తుమ్మల భగ్గుమన్నారు. ఈ స్థాయికి దిగజారి మీరు మాట్లాడతారని తాను ఊహించలేదని పేర్కొన్నారు.
మన ఊరు మన ఎంఎల్ఏ పోస్టర్ ఆవిష్కరణ ప్రతి పల్లెను అభివృద్ధికి కేరాఫ్ గా మారుస్తాం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని పల్లెలను అభివృద్ధికి కేరాఫ్ గా మారుస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం వేములపల్లి మండలం ఆమనగల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం
తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు…!

తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు జడ్జీలు నియ.మితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు జస్టిస్ రేణుక యర, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ,
పకడ్బందీగా విచారణ చేపట్టాలి –సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ

మిర్యాలగూడ,మహా ;రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ల అమలుకు ఈనెల 16 నుంచి 25వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో అధికార
లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరగాలి జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే..!

ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరగాలని జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే అధికారులను ఆదేశించారు. బుధవారం హన్మకొండ నక్కలగుట్ట మునిసిపల్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
