నేను పార్టీ మారను: వైసీపీ ఎంపీ బోస్

ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి వైసీపీకి వెన్నెముకగా పని చేశారని ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ పదవికి
రవాణా శాఖ కొత్త లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్…!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా రవాణా శాఖ కొత్త లోగోను ఆవిష్కరించారు. అయితే ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రగతి రథ చక్రం రవాణా శాఖ లోగోను ఆవిష్కరించారు. దీనిని
తెలంగాణ శాసన మండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు…!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ శాసన మండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించి జెండా వందనం చేశారు. మండలి సభ్యులు,
పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు…!

తెలంగాణవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్…!

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్కు ముందు 12 నెలల్లో పొందిన బేసిక్
ఓటర్లు అందరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య…!

యువ ఓటర్లు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు కావాలని, అదే విధంగా ఓటర్లు అందరూ ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య స్పష్టం చేసారు. శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహిస్తున్న
మెగా జాబ్ మేళ నిర్వహించిన పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి…!

కర్నూలు పట్టణం స్థానిక నంద్యాల చెక్ పోస్ట్ దేవి ఫంక్షన్ హాల్ లో పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యం లో సుప్రసిద్ధ అమర్ రాజా గ్రోత్ కారిడార్ కంపెనీ మరియు
ఓటు హక్కు ఓ వజ్రాయుధం – కలెక్టర్ డా. శ్రీధర్

ప్రపంచంలోనే అతిపెద్దప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఓటు హక్కు ఓ వజ్రాయుధమని, తన ఓటు హక్కుతో దేశాన్ని శాసించగల శక్తి ఓటర్లందరికీ ఉందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. శనివారం జిల్లా
సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్ – ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలి – కడప కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి…

ఎన్నికల ముందు కూటమి చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని కడప కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి ,పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధ్రువకుమార్రెడ్డిలు డిమాండ్ చేశారు. శనివారం పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి
దావోస్ నే ఇక్కడకు తెస్తామన్నారు.. ఏమైంది చంద్రబాబు ?’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది లేదని కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో ఎక్కడ చూసినా మహిళలపై దురాగతాలు, గంజాయి, పేకాట క్లబ్ల పాలనే సాగుతోందన్నారు.
