నేడు గంగవరంలో తణుకు ఎస్సై మూర్తి అంత్యక్రియలు…!

తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్న తణుకు రూరల్ ఎస్సై ఏ. జి. ఎస్ మూర్తి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం తూ. గో. జిల్లా
ఆకివీడులో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం….!

ఆకివీడులో శుక్రవారం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామరాజు కుమారుడు భరత్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీలోని పలు కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగులను కలిసి ఉమ్మడి అభ్యర్థి
ఆధ్యాత్మికంగా సాగిన సీఎం టూర్…!

అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ పండువగా ప్రకటించడంపై పెనుగొండలో శుక్రవారం ఆర్యవైశ్యులు, భక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేజేలు పలికారు. సీఎం సుమారు రెండు గంటల పాటు అమ్మవారి సన్నిధిలో భక్తిపారవశ్యంతో గడిపారు. ఆలయం బయట
అర్ధరాత్రి వరకు ప్రజా సమస్యలపై చర్యలు..!

రాష్ట్ర మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి పాలకొల్లులోని కార్యాలయానికి వచ్చిన ప్రజల యొక్క సమస్యలపై అర్జీలు
7,500 ఆదర్శ పాథమిక పాఠశాలల ఏర్పాటు…!

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7,500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. జీవో-117ను రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. 1-5 తరగతులు ఉండే ఈ పాఠశాలల్లో
అంతర్వేదిలో కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే దేవా వరప్రసాద్…!

సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవ ఏర్పాట్లను రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారిగా జరుగుతున్న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాల ఏర్పాట్లలో
తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ట్రైబ్యునల్: అచ్చెన్నాయుడు

వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించామన్నారు.
