చెప్పులు, తోలు పరిశ్రమకు మద్దతుగా ‘కేంద్రీకృత ఉత్పత్తుల పథకం’

చెప్పులు, తోలు పరిశ్రమకు మద్ధతు ఇవ్వడానికి కేంద్రీకృత ఉత్పత్తుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లెదర్, నాన్ లెదర్ చెప్పుల ఉత్పత్తికి అవసరమైన అధునాతన యంత్రాలకు అనుమతులను
మణుగూరు పుర నూతన కమిషనర్ గా ప్రసాద్…!

మణుగూరు మున్సిపాలిటీకి నూతన కమిషనర్గా ప్రసాద్ శుక్రవారం నియమితులయ్యారు. మున్సిపాలిటీ కమిషనర్గా కొనసాగుతున్న యాదగిరి బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో ప్రసాద్ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్కి
మణుగూరు: గుండాల బస్సులు ఫుల్, ప్రయాణికుల ఇక్కట్లు…!

మణుగూరు నుంచి గుండాల వెళ్లే నైట్ బస్సు అధిక ప్రయాణికులతో వెళ్తుందని, నిలబడి పోవడానికి కూడా స్థలం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి సమయంలో ఒకే బస్సు ఉండడం వల్ల గుండాల వైపు
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం…!

నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ పక్కన శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్లో భారీగా మంటలు ఎగసిపడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు
దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర…!

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం నిర్వహించిన దర్బార్లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. దర్బార్లో స్వీకరించిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆదివాసీ సమస్యలపై మంత్రి సీతక్క కు వినతి పత్రం అందజేత…!

ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని తుడుందెబ్బ నాయకులు రాష్ట్ర మంత్రి సీతక్కను కలిసి విన్నవించారు. శుక్రవారం కేస్లాపూర్ మంత్రిని కలిసి పలు ఆదివాసీ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
వరంగల్ పోలీసులకు అర్చరీ క్రీడలో పతకాల పంట…!

కరీంనగర్ లో జరుగుతున్న మూడవ రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ కమీషనరేట్ పోలీసులు అర్చరీ క్రీడలో రికార్డు సృష్టించారు. శుక్రవారంఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజితం, ఒక
మంద కృష్ణ మాదిగ బహిరంగ సభ విజయవంతం చేయాలి: ఎమ్మార్పీఎస్

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం ఫిబ్రవరి 7న హైదరాబాద్ మహానగరంలో నిర్వహించే లక్ష డబ్బులు వేల గొంతులు ఎస్సీ వర్గీకరణ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని దృఢంగా బలపరచాలని
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నరేందర్ రెడ్డి…!

కరీంనగర్,నిజామాబాద్,ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి ని ఖరారుచేశారు. ఈమేరకు శుక్రవారం రాత్రి ఎఐసిసి ప్రదానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్ధిత్వ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ
ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది వీరే..!

ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం పి.చిదంబరం 9, ప్రణబ్ ముఖర్జీ 8, సీడీ దేశముఖ్ 7, డాక్టర్ మన్మోహన్ సింగ్ 6, టీటీ కృష్ణమాచారి 6
