Mahaa Daily Exclusive

డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం సరైన పద్ధతిలో చెయ్యాలి: సీఎం

డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం సరైన పద్ధతిలో చెయ్యాలని సీఎం రేవంత్ అన్నారు. ‘దశాబ్దాలపాటు కుటుంబ నియంత్ర‌ణ విధానాలు పాటించి, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు

బెంగ‌ళూరు కేంద్రంగా రాజ‌కీయాలు చేస్తున్న జ‌గ‌న్‌!

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ ఇటీవ‌ల లండ‌న్ ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చిన తర్వాత పార్టీ నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే జ‌గ‌న్ ఇక‌పై త‌న రాజకీయ కార్య‌క‌లాపాల‌న్నీ బెంగ‌ళూరు కేంద్రంగా చేయ‌నున్న‌ట్లు

రేపు మహా కుంభమేళాకు రానున్న రాష్ట్రపతి….!

యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. గత 26 రోజులుగా జరుగుతున్న మహా కుంభమేళాలో ఇప్పటి వరకు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో

ఎన్‌కౌంటర్‌పై స్పందించిన అమిత్‌ షా…!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే దిశగా భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించామని

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ ముఖ్య నేతలు?

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో ముఖ్య నేతలు ఉన్నట్లుగా సమాచారం. తెలంగాణకు చెందిన అగ్ర నాయకుడు చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలు గుర్తించిన

ఖమ్మంలో లలితా జువెల్లరీ 60వ బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్….!

ఖమ్మం నగరంలో లలితా జువెల్లరీ 60వ బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా

అధికారంలోకి వస్తే ముస్లిం బీసీ పదం తొలగిస్తాం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే

ఈ తీర్పు చరిత్రాత్మకం: మోదీ

ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది అద్భుతమైన, చరిత్రాత్మకమైన తీర్పు అని కొనియాడారు. ఢిల్లీ ప్రజలకు అద్భుతమైన సేవ అందిస్తామన్నారు. అభివృద్ధి, సుపరిపాలన గెలుస్తుందన్నారు. ఈ అద్భుతమైన తీర్పు అందించిన

మోదీ జీ థ్యాంక్యూ.. అడ్వయిజరీ బోర్డులో భాగం కావడం ఆనందంగా ఉంది: చిరు

బోర్డ్‌లో భాగం కావడం, ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను పంచుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. పీఎం మోదీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు’’ అని చిరంజీవి అన్నారు. భారత్‌ను

మా విడుకులు.. ఇతరులకు వినోదంలా మారాయి సమంతతో విడాకులపై చైతన్య ఫస్ట్ టైం రియాక్షన్…!

తండేల్’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య, సమంతతో విడాకుల గురించి తొలిసారి స్పందించారు. వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాగచైతన్య, సమంత విడాకులు అనేవి ఒక రేంజ్‌లో