Mahaa Daily Exclusive

ఇంకా బాగా కొట్టుకోండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా ట్వీట్

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఒక మీమ్‌ను ఉపయోగిస్తూ ట్వీట్ చేశారు. ఆ మీమ్‌లో “మీలో మీరు కొట్టుకోండి” అనే క్యాప్షన్‌ ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే ఢిల్లీ

లిక్కర్ స్కామ్ వల్లే కేజ్రీవాల్ ఓటమి- అన్నా హజారే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అన్నా హజారే విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ ను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పారు. ఆప్ కు

లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఢిల్లీ సెక్రటేరియట్ సీజ్…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి పాలైంది. దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ

హస్తినలో అవినీతి సామ్రాజ్యం కూలింది – ఎంపీ డీకే అరుణ

: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. 27 ఏళ్ల తర్వాత అవినీతి సామ్రాజ్యం హస్తినలో కూలిందని అన్నారు. మార్పు కోసమే ఢిల్లీ ప్రజలు

ఢిల్లీ ఫలితాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు గుణపాఠం – ఎంపీ రఘునందన్ రావు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు గుణపాఠమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు దమ్ము ఉంటే 76 అసెంబ్లీ 12 పార్లమెంట్‌ల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో

కేజ్రీ ఓటమికి రెండు కారణాలు. – మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు

అన్నా అజారే చేపట్టిన అవినీతి రహిత భారతదేశం నినాదాన్నే తన పార్టీ సిద్ధాంతంగా మార్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా… మొదట ఢిల్లీలో అధికారం, తర్వాత పంజాబ్ ను కైవసం చేసుకోవడం

కట్నం కోసం వేధిస్తున్న సీఐ సీపీకి ఫిర్యాదు చేసిన భార్య…!

వరకట్నం తీసుకోవడం చట్ట విరుద్ధం. తీసుకున్నా ఇచ్చినా నేరం. నేరాలను నివారించి సమాజాన్ని సన్మార్గంలో పెట్టాల్సిన పోలీసులే దారి తప్పి చట్ట విరుద్ధమైన పనులకు దిగడంతో పోలీసు శాఖపై తీరని మచ్చ పడుతోంది. అబిడ్స్

మట్టపల్లిలో.. శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం …….!

మహా,హుజూర్ నగర్; సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం మఠంపల్లి మండలం మట్టపల్లి మహాక్షేత్రంలో శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు,

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి – మంత్రి సీతక్క

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ములుగు మండలంలోని ఇంచేర్ల ఎంఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు

ఢిల్లీకి పట్టిన గ్రహణం వీడింది దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైంది ఢిల్లీ ఫలితాలపై కిషన్ రెడ్డి వ్యాఖ్య….!

మహా : ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం , దేశ రాజధానికి ఫట్టిన పీడ విరగడైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఫలితాలపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన కిషన్ రెడ్డి