Mahaa Daily Exclusive

వ్యవసాయ భూముల్లో ప్లాట్లు కొనొద్దు: హైడ్రా కమిషనర్‌

ఫామ్‌ ల్యాండ్‌ పేరుతో జరుగుతోన్న స్థలాల కొనుగోళ్లపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక ప్రకటన చేశారు. ‘సర్కారుకు ఫీజు చెల్లింపును తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారు. అలా అమ్మాలంటే

ఈ నెల చివరి వారంలో ‘పీఎం కిసాన్‌’ డబ్బులు…!

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి 19వ విడత నగదు సాయం కోసం దేశ వ్యాప్తంగా రైతులంతా ఎదురుచూస్తున్నారు. వీరికి ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుభవార్త చెప్పారు. ఫిబ్రవరి చివరి

అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి…!

ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు రాజమండ్రి సెక్టర్ కార్యదర్శి వై. సునీత ఆధ్వర్యంలో సోమవారం ఐసిడిఎస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు

రాజమండ్రి కేంద్ర కరాగారాన్ని సందర్శించిన సివిల్ జడ్జి…!

రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని, ప్రత్యేక మహిళా కారాగారాన్ని తూ. గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి & సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి సోమవారం సందర్శించారు. అక్కడ ఖైదీలకు అందచేస్తున్న ఆహార

జక్కంపూడి రాజా హౌస్ అరెస్ట్…!

కాకినాడ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా మీద జరిగిన దాడికి నిరసనగా ‘ఛలో తుని’ కార్యక్రమానికి మంగళవారం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ ఉన్నందున వైసీపీ

తెలంగాణకు జాతీయ స్థాయి అవార్డు.. మంత్రి అభినందనలు…!

తెలంగాణ గిడ్డంగుల కార్పోరేషన్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక SKOTCH సిల్వర్ అవార్డు రావడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. రాష్ట్ర గిడ్డంగుల నిర్వహణ వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసినందుకు 2024 SKOTCH అవార్డు వచ్చిందని

ఏపీ రైతులకు ఉచితంగా సూక్ష్మ సేద్య పరికరాలు…!

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు 100 శాతం, ఇతర అన్ని వర్గాల సన్న, చిన్నకారు రైతులకు 90శాతం రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలు

ఏపీలోని అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలు..!

ఏపీలోని కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీలకు త్వరలో శుభవార్త అందించనుంది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత జీవో జారీ

నేడు విజయవాడకు మాజీ సీఎం జగన్…!

మాజీ సీఎం జగన్ మంగళవారం విజయవాడ రానున్నారు. టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో అరెస్ట్ అయి విజయవాడ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీని పరామర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు పలువురు వైసీపీ

నేడు కుంభమేళాకు పవన్ కళ్యాణ్..!

: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ యూపీలోని ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. నిన్న మంత్రి నారా లోకేశ్ దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే.