Mahaa Daily Exclusive

ప్రాజెక్టులను కేసీఆర్ అడ్డుకుంటున్నాడు: సీఎం రేవంత్

పాలమూరు అభివృద్ధిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను సీఎం అయ్యాక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడితే.. దాన్ని అడ్డుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. మక్తల్, నారాయణపేట,

కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజలు పెట్టిన భిక్షే: సీఎం రేవంత్

గతంలో కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజలు పెట్టిన భిక్షేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చాక పాలమూరుకు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతు కోరింది: కోదండరాం

తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్‌ తమ మద్దతు కోరిందని MLC కోదండరాం వెల్లడించారు. కాంగ్రెస్‌ను హామీలపై గట్టిగానే అడుగుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమానికి మూల కారణాలైన వాటిలో నీళ్ళ పంపకం ఒకటని తెలంగాణకు

గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులను పిలిచి చర్చించండి: షర్మిల

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్న గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థుల విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకొని, చర్చించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ‘గ్రూప్-2 మెయిన్స్ కి అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల

నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు: పేర్ని నాని

మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ కార్యకర్తల ఫోన్‌నెంబర్లు కలెక్ట్ చేస్తున్నారని.. జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ట్యాపింగ్‌ జరుగుతోందని పేర్ని

చంద్రబాబును తన్ని తరిమేశాం: జగదీశ్వర్ రెడ్డి

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లు చంద్రబాబును రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వలేదని మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ‘ఒకసారి తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తే తన్ని తరిమేశాం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజలాల విషయంలో రాష్ట్రంలో

తిరుపతి విమానాశ్రయంలో అతిపెద్ద రన్వే …!

ఏపీలో తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్వే అందుబాటులోకి వచ్చింది.ప్రస్తుతం ఈ విమానాశ్రయం లో అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్వేను రూ.156.16 కోట్లు వెచ్చించి 3,810

బైకులు, కార్లు ఉన్న వారికి బిగ్ షాక్..?

20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని కేంద్రం భావిస్తోంది. వాహన కాలుష్యం తగ్గించే చర్యల్లో భాగంగా 20 ఏళ్లు పైబడిన టూ వీలర్ కోసం ₹2వేలు, త్రీ వీలర్

ఏపీలో టమాటా రైతులకు రిలీఫ్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

ఏపీలో టమాటా ధరల పతనంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల దగ్గర నేటినుంచి టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించేలా

కేంద్రం కుట్రలను ఎదుర్కొందాం: భట్టి

విద్యావ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా రాష్ట్రాల్లో నడపలేరని Dy.CM భట్టి అన్నారు. అందరం కలిసి కేంద్రం కుట్రలను ఎదిరించాలని ఆయన పిలుపునిచ్చారు. తిరువనంతపురంలో జరిగిన జాతీయ విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు.