రాష్ట్ర హక్కులు కాపాడటంలో కాంగ్రెస్ విఫలం: హరీశ్రావు

TG: ‘రాష్ట్ర హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ప్రభుత్వం ఆపటం లేదు. గోదావరిపై ఏపీ
రేవంత్ సీఎం కావటం ప్రజల దురదృష్టం: కిషన్ రెడ్డి

మెట్రో విస్తరణ తాను అడ్డుకున్నట్లు నిరూపించే దమ్ముందా అని సీఎం రేవంత్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. ప్రాజెక్ట్ విస్తరణకు రాష్ట్రం వద్ద నయాపైసా లేక తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు
చంద్రబాబు వల్ల రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుంది: మంత్రి సత్యకుమార్
రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా కూటమి ప్రభుత్వం ఎంతో మంచి పాలన అందిస్తోందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. విజయవాడలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీకి రూ.4 లక్షల కోట్ల
SLBC టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ నేతలు.. పోలీసులతో హరీశ్ రావు వాగ్వాదం

SLBC టన్నెల్ వద్దకు వెళ్లే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు దోమల పెంట చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు. వాహనాలు
ఉత్తరాదిన 25 భాషలను మింగేసిన హిందీ: స్టాలిన్

ఉత్తరాదిన 25 భాషలను హిందీ మింగేసిందని TN CM స్టాలిన్ ఆరోపించారు. ‘హిందీ ఒత్తిడి ప్రాచీన మాతృభాషలను చంపేసింది. UP, బిహార్ హిందీ హార్ట్ ల్యాండ్స్ కావు. వాటి అసలైన భాషలు ఇప్పుడు గతించిపోయాయి.
రేపు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం…!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ అమోదం తర్వాత ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి
ఓటు వేయడం మన బాధ్యత: చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ
కూటమి ప్రభుత్వానికి భయమెందుకు: లేళ్ల అప్పిరెడ్డి

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూటమి ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్లు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడకూడదనే దురాలోచనతోనే వైసీపీ నాయకులకు సమయం ఇవ్వలేదని, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించట్లేదని అన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే
పోసాని కృష్ణమురళిని విచారిస్తున్న ఎస్పీ…!

పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జిల్లా ఎస్పీ
కేసీఆర్కు కిషన్ రెడ్డి పార్ట్నర్: CM రేవంత్

KCRకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్నర్ అని CM రేవంత్ అన్నారు. ‘KCR కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారు. నాకు పేరొస్తుందని మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు. SLBC టన్నెల్
