హిందీపై స్టాలిన్ ప్రేలాపనలకు అర్థం లేదు: అన్నామలై

NEP అనుకూల సంతకాల సేకరణకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని TN BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీపై CM స్టాలిన్ది నకిలీ ఉద్యమమని, ఆయన చెప్పేవన్నీ వ్యర్థ ప్రేలాపనలని విమర్శించారు. ‘https://puthiyakalvi.in/
రిజర్వేషన్లపై రిపోర్టు రాగానే DSC నోటిఫికేషన్: మంత్రి లోకేశ్

డీఎస్సీ నోటిఫికేషన్ను ఈనెలలోనే విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. 16,347 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని, కమిషన్ నుంచి రిపోర్టు రాగానే నోటిఫికేషన్
మహిళలను ఆరాధించే సంప్రదాయం మనది: కిషన్ రెడ్డి

భారతీయుల జీవన విధానంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మహిళలను ఆరాధించే సంప్రదాయం మనదని
నటుడు పోసానికి బెయిల్…!

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఓబులవారిపల్లి పీఎస్ లో పోసానిపై నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు
త్వరలో టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తాం: మంత్రి లోకేశ్

: విద్యావ్యవస్థలో టీచర్ల పాత్ర కీలకమైనదని, వారిపై భారం ఉంటే పని చేయలేరని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర
అమెరికాకు కరెంటు కోతలు కెనడా రివేంజ్ …!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిక్కనిర్ణయాలతో ప్రపంచంలోని దేశాలకు సుంకాల దరువువేస్తుండగా, ఇతర దేశాలు కూడా మేం తగ్గేదెలే అంటూ షాకులిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, మిత్రులు, శత్రువులు అని తేడా లేకుండా ట్రంప్
కేరళలో కొత్త ప్రమాదం…!

కేరళలో కొత్త ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ భారత దేశంలోని కేరళ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 11శాతం ,దాదాపు 4,22,299 హెక్టార్ల భూమి ప్రస్తుతం ఎడారీకరణ దశలో క్షీణించిపోతుంది. ఈ క్షీణత జీవవైవిధ్య నష్టం,
కాంగ్రెస్ ఓటమికి వారిద్దరే కారణం .. పొన్నం సంచలన ఆరోపణ…!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ ఓడించాయని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి ఓటు వేశారో చెప్పాలని
దేశంలో ఉగ్రదాడులు అంతరించాయి ప్రదాని మోదీ…!

దేశంలో ఉగ్రవాద దాడులు అంతరించాయని, నక్సలిజం కూడా చివరి దశకు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అడవుల నుంచి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతోంది. అయితే, పట్టణ ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తోందని, కొన్ని రాజకీయ పార్టీల
బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ పక్కా బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం – మంత్రి శ్రీధర్ బాబు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై గాంధీభవన్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్
