Mahaa Daily Exclusive

మహిళా సాధికారత ఉద్యమంలో అంబేడ్కర్ను అన్వయించుకోవవలసిన అవశ్యకత…!

  _సందర్భం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం!_ ~~~~~~~~~~~~~ *అంబేడ్కర్ ను అన్వయించుకోని మహిళా ఉద్యమాలేవీ సత్ఫలితాలు ఇవ్వనేరవు.* *~~~~~~~~~~~~~*   👉🏾 *అబలల ఉద్ధరణలో అంబేడ్కర్ పాత్ర*   👉🏾 *_మహిళా సాధికారత ఉద్యమంలో

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ కొణిదల నాగబాబు నామినేషన్….!

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్‌, శ్రీ నారా లోకేష్, ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల

మహిళా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క…!

మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. లైటింగ్,

ఇంద్రవెల్లి కేజీబీవీని సందర్శించిన కలెక్టర్…!

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి కేజీబీవీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధుల స్క్రీనింగ్ పరీక్షలు, మధ్యహ్నం భోజనంను పరిశీలించి, మెనూ ప్రకారం అందిస్తున్నారా

గతంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అస్తవ్యస్తం: అనగాని సత్యప్రసాద్

శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. దీనికి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదన్నారు. గత ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై కేబినెట్‌లోనూ చర్చించలేదన్నారు.

ఈ నెలాఖరులోగా 16,347 పోస్టులను భర్తీ చేస్తాం: లోకేశ్

ఈ నెలాఖరులోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. 16,347 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని, కమిషన్ నుంచి రిపోర్టులు రాగానే

14 వేల పెన్షన్లు తొలగించాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 14 వేల పెన్షన్లు తొలగించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కానీ లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని వైసీపీ నేతలు దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోందని

కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం…!

మరి కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభంకానుంది. ఈ భేటిలో 14 కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో

ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలను పెంచండి: బండి సంజయ్‌

: మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘ఉద్యోగులకు డీఏలివ్వరు.. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచరా?

నేడు కేసీఆర్ కీలక సమావేశం…!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న ఈ భేటీలో పార్టీ సభ్యత్వ నమోదు, రజతోత్సవ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ