సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ జోయ్మల్య బాగ్చీ బాధ్యతలు…!

సుప్రీంకోర్టు నూతన జడ్జిగా జస్టిస్ జోయ్మల్య బాగ్చీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ జోయ్మల్య బాగ్చీను ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆయన
రౌడీయిజం చేసే వారిని వదిలిపెట్టం: చంద్రబాబు

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేసే వారిని మాత్రం ఉపేక్షించమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. వైసీపీపై విమర్శలు చేశారు. తాను కక్ష సాధింపు రాజకీయాలకు వ్యతిరేకమని కానీ రౌడీయిజం చేస్తే
జగన్తో ఫైట్ చేశా: సోము వీర్రాజు

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను వ్యతిరేకి అనేది అపోహ మాత్రమే అని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు వెల్లడించారు. చంద్రబాబు నాయకత్వంలోనే పొత్తులో పని చేశానని, రాజమండ్రి సీటు తనకు ఇస్తే
అసెంబ్లీలో బూతులు లేవు.. చర్చలే ఉన్నాయి: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో బూతులు లేవని, చర్చలు మాత్రమే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు అసెంబ్లీలో బూతులు మాట్లాడే వారు లేకపోవడం సంతోషకరం అని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే అదే వారికి
పీసీసీ చీఫ్ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు…!

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను మంగళవారం ఎమ్మెల్యే కోటా MLC ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థులు కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, దయాకర్, శంకర్ నాయక్తోపాటు సీపీఐ MLC అభ్యర్థి నెల్లికంటి
ఆర్ఆర్ఆర్కు 2నెలల్లో అన్ని అనుమతులు: మంత్రి కోమటిరెడ్డి

రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “సంగారెడ్డి-భువనగిరి-చౌటుప్పల్ వరకు టెండర్ల పక్రియ
వారసత్వ కట్టడాలకు రూ.115.5 కోట్లు కేటాయింపు: భట్టి

తెలంగాణలో ‘రాజీవ్ యువ వికాసం స్కీం’ను తీసుకొస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. దరఖాస్తులను పరిశీలించి జూన్
సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి వీసీ నియామకం…!

సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (SSCTU) తొలి వీసీ నియామకం పూర్తయింది. సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్స్లర్గా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
అందుకు వైఎస్ వివేకా హత్య ఒక ఉదాహరణ: సీఎం చంద్రబాబు

వైఎస్ వివేకా హత్య కేసుపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట ఆయన గుండెపోటుతో చనిపోయారని చెబితే తాను కూడా నమ్మానన్నారు. సునీతా పోస్టుమార్టం చేయాలని అడగకపోయి ఉంటే అంత్యక్రియులు చేసేసి
ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం…!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. కూటమి అభ్యర్థుల ఐదుగురి నామినేషన్లకు మంగళవారం అధికారులు ఆమోదం తెలిపారు. టీడీపీ నుంచి బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు పోటీలో ఉన్నారు.
