Mahaa Daily Exclusive

సినిమాల్లోకి జగ్గన్న ఎంట్రీ పాలిటిక్స్ టు టాలీవుడ్ తగ్గేదేలేదంటూ పోస్టర్ విడుదల…!

జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో ఈయన ఒక ఫైర్ బ్రాండ్. జగ్గారెడ్డి ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఎప్పుడూ తన నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవలందించే జగ్గారెడ్డి అప్పుడప్పుడు పార్టీలో కీలక నేతలపైన

శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు…!

తెలుగురాష్ట్రాల్లోని శ్రీ చైతన్య కళాశాలలు, కార్పొరేట్‌ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. మాదాపూర్ శ్రీచైతన్య కార్పొరేట్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయి ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. పన్నుల

అప్పుడు తులం బంగారం అన్నారు ఇప్పుడు ఊరూరా బెల్టు షాపులు తెరిచారు బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు శిల్పారెడ్డి…!

కోటి మంది మహిళలను కోటిశ్వర్లను చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి 15 నెలల్లో ఎంత మందిని కోటీశ్వరులను చేశారో చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి ప్రశ్నించారు. రేవంత్

క్రికెట్ అభిమానులపై పోలీసుల లాఠీఛార్జ్ పోలీసుల తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…!

పెద్ద టోర్నీల్లో భారత్ విజయం సాధిస్తే దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడం మాములే. ఇందులో భాగంగానే తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. దీనితో 12 ఏళ్ల

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్న దక్షిణ మధ్య రైల్వే..!

దక్షిణ మధ్య రైల్వే అంతర్జాతీయ మహిళా దినోత్సవం -2025ను సోమవారం రైల్ నిలయంలోని ఆడిటోరియంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా

కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవ.. 540 మంది బందీలకు విముక్తి..!

ఉద్యోగాల కోసమని వెళ్లి థాయ్‌లాండ్‌ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న వందలాది మంది భారతీయ యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

ఇంటర్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంపై బోర్డు క్లారిటీ…!

తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రంలో నెలకొన్న గందరగోళంపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది. సోమవారం జరిగిన ఇంగ్లీష్ రెండవ సంవత్సరం ప్రశ్నాపత్రంలో 7వ ప్రశ్నలో పై చార్ట్ కు సంబంధించిన

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు గ్రామ‌స‌భ‌ల్లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులను వెంట‌నే ప‌రిశీలించాలి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

జ‌న‌వ‌రి మూడ‌వ వారంలో నిర్వ‌హించిన గ్రామ‌స‌భ‌ల్లో ఇందిర‌మ్మ ఇండ్ల కోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను వెంట‌నే ప‌రిశీలించి ల‌బ్దిదారుల‌ ఎంపిక ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

రామగుండం ఎయిర్ పోర్ట్ సాధ్యం కాదు ఎంపీ వంశీకృష్ణ వినతిపై కేంద్రమంత్రి లేఖ…!

రామగుండంలో ఎయిర్‌పోర్టు పెట్టాలనే అంశంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు లేఖ రాశాడు. పెద్దపల్లిలోని రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. కొండప్రాంతాలు ఎక్కువగా ఉండటం

శంషాబాద్ లో విమానానికి తప్పిన పెను ప్రమాదం….!

శంషాబాద్ విమానాశ్రయంలో గోవా నుంచి వచ్చిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన 6ఇ6973 విమానం 150 మంది ప్రయాణికులతో గోవా