తిరుమల స్వామి వారికి నిద్ర లేకుండా చేస్తున్నారు: రోజా

కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. కానీ సాదారణ భక్తుల సంఖ్యను
కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్లో మార్పులు: మంత్రి సత్యప్రసాద్

కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్లో మార్పులు చేస్తున్నామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ‘విద్యారంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్ మార్పులు చేస్తున్నాం. డీఎస్సీ
24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ: నాదెండ్ల

కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నష్టం జరిగింది: పురంధేశ్వరి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సోమవారం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారని, మద్యం, విద్యుత్ తదితర
ఫ్యూచర్ సిటీ నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తాం: CM రేవంత్

ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్నారు. రవీంద్రభారతిలో ఉగాది వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్నారు. పెట్టుబడుల నగరంగా
పీ4తో చరిత్ర తిరగరాస్తాం: సీఎం చంద్రబాబు

: పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీ4 ద్వారా చరిత్ర తిరగరాస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిపొందే కుటుంబానికి బంగారు కుటుంబం అని పేరు
సవాళ్లను ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉంది: నారా భువనేశ్వరి

మహిళలకు సవాళ్లను ఎదుర్కొనే శక్తి ఉందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఎంతటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొవాలని మహిళలకు భువనేశ్వరి సూచించారు. మహిళలు తమ శక్తిని గుర్తించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ
సన్నబియ్యం పంపిణీతో పేదలకు అసలైన పండుగ – -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పలు విప్లవాత్మక చర్యలతో చరిత్ర సృష్టిస్తోంది. ఆ పరంపరలో భాగంగా ఉగాది, రంజాన్ శుభ సందర్భంగా రాష్ట్రంలోని రేషన్ షాపులలో సన్నబియ్యం అందించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇప్పటికే
గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ .. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం…!

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులతో కలిసి ఆదివారం రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు ఉగాది
సీఎం రేవంత్ రెడ్డికి తిరుగులేని రాజయోగం ప్రజలు మెచ్చేలా ఈ ఏడాది పాలన – పంచాగకర్త బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి

సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు మెచ్చే విధంగా ఈ ఏడాది పాలన సాగిస్తారని ప్రముఖ పంచాంగకర్త బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు
