Mahaa Daily Exclusive

ఈ ఉగాది తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపాలి – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పేదరికం లేని సమాజమే తన జీవితాశయమని అందులో భాగంగానే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త

భట్టి బడ్జెట్ భేష్ భట్టి నేను జోడెడ్ల మాదిరిగా రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నం చేస్తాం ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..!

మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ బేశుక్ గా ఉందని, మేమిద్దరం కలిసి జోడేడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం

డేటింగ్ యాప్​లో హనీ ట్రాప్ వ్యాపారికి రూ.6.5 కోట్లు టోకరా వ్యాపారవేత్తను బురిడి కొట్టించిన అనిత..!

ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన ఓ సంస్థ డైరెక్టర్​ను డేటింగ్‌ యాప్​లో పరిచయమైన ఓ మహిళ బురిడి కొట్టించింది. మాయ మాటలు చెప్పి బిజినెస్ మ్యాన్ నుంచి ఏకంగా రూ.6.5 కోట్లు నొక్కేసింది. ఆఖరికి తాను

టెలిగ్రాంలో వచ్చిన మెసేజ్ క్లిక్​ చేశాడు రూ.16.79 లక్షలు హాంఫట్..!

: ఇటీవల కాలంలో సోషల్​మీడియాలో ఎక్కడ చూసినా ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా? అనేవి ఎక్కువగా ట్రెండ్​ అవుతున్నాయి. సగం మంది జనాలు అతిగా ఇలాంటి కంటెంట్​నే చూస్తున్నారు. సోషల్​ మీడియా యాప్స్​ ఇన్​స్టాగ్రామ్​,

నా రాజకీయ జీవితమే ఈ సినిమా జగ్గారెడ్డి మూవీ టీజర్ విడుదల…!

తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ‘జగ్గారెడ్డి-ఏ వార్ ఆఫ్ లవ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా సినిమా ఆఫీస్ ప్రారంభించి టీజర్ విడుదల చేశారు. సినిమాలో జగ్గారెడ్డి జీవితంలోని పలు అంశాలను చూపించనున్నారు.

ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు వేతనం పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు….!

దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద కూలీలకు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్

రోహిత్ శర్మను ఉద్దేశించి హైదరాబాద్ సీపీ సంచలన వ్యాఖ్యలు…!

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఐపీఎల్ లో కూడా రోహిత్ తన మార్క్ బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ను ఉద్దేశించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్

పండుగను నిర్వహించుకోవడం అంటే మన సంస్కృతిని కాపాడుకోవడమే – మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

పండుగను నిర్వహించుకోవడం అంటే మన భాష, సంస్కృతులను కాపాడుకోవడమే అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడ చాప్టర్ లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంబరాలను

హెచ్‌సీయూలో హై టెన్షన్ విద్యార్థుల ఆందోళన లాఠీలకు పని చెప్పిన పోలీసులు..!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలు భూమి వేలంపై తీవ్ర వివాదం నెలకొంది. యూనివర్సిటీలో ఉన్న ఈ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విద్యార్థులు గత కొద్ది రోజులుగా నిరసనలు

సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది పేదలు సన్నబియ్యం తెచ్చే రోజులు తెచ్చాం హుజూర్ నగర్ లో పథకం ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి…!

ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు.